ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

బయటపడ్డ వైసీపీ చెత్త బుద్ధి..

ABN, Publish Date - Aug 23 , 2024 | 09:05 AM

అమరావతి: జగన్ హయాంలో రాష్ట్రంలో చేపట్టిన చెత్త శుద్ధి కార్యక్రమం వైసీపీ నేతల అక్రమాలకు నిలయంగా మారింది. నంద్యాల జిల్లాలో రెండేళ్ల కిందటే చెత్త శుద్ది పనులు మొదలుపెట్టినా ఏ మాత్రం ముందుకు సాగలేదు. జరిగిన కాస్త పని ద్వారా వచ్చిన మట్టి, ప్లాస్టిక్‌ను వైసీపీ నాయకులు అమ్ముకున్నారు.

అమరావతి: జగన్ హయాంలో రాష్ట్రంలో చేపట్టిన చెత్త శుద్ధి కార్యక్రమం వైసీపీ నేతల అక్రమాలకు నిలయంగా మారింది. నంద్యాల జిల్లాలో రెండేళ్ల కిందటే చెత్త శుద్ది పనులు మొదలుపెట్టినా ఏ మాత్రం ముందుకు సాగలేదు. జరిగిన కాస్త పని ద్వారా వచ్చిన మట్టి, ప్లాస్టిక్‌ను వైసీపీ నాయకులు అమ్ముకున్నారు. అయితే అధికారులు మాత్రం 90 శాతం పనులు పూర్తయ్యాయంటూ బిల్లులు సిద్ధం చేశారు.


స్వచ్ఛంధ్ర కార్పొరేషన్ సదరు బిల్లులను ఆమోదించడమే తరువాయి. కోట్ల రూపాయల బిల్లులు మంజూరు కానున్నాయి. ఇప్పటికే కొంతమేర బిల్లులు మంజూరయినట్లు సమాచారం. వీటిని కొట్టేసేందుకు నంద్యాల మున్సిపల్ అధికారులు, అప్పటి వైసీపీ నేతలు తెరవెనుక తతంగం నడిపిస్తున్నారు. ఈ విషయంపై కూటమి ప్రభుత్వం లోతుగా ఆరా తీస్తే మరిన్ని విషయాలు వెలుగుచూసే అవకాశముంది.


ఈ వార్తలు కూడా చదవండి..

సీఎంల జాబితాలో టాప్-5లో చంద్రబాబు..

ప్రధాని మోదీపై రాహుల్ కామెంట్స్..

భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు

జోగి రమేష్‌ను ప్రశ్నిస్తుంటే..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Aug 23 , 2024 | 09:05 AM

Advertising
Advertising