ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Fine Rice Distribution: తెలంగాణలో సన్న బియ్యం పంపిణీ ప్రారంభం

ABN, Publish Date - Apr 01 , 2025 | 11:13 AM

Fine Rice Distribution: రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ షాపుల్లో సన్న బియ్యం పంపిణీ ప్రక్రియ ప్రారంభమైంది. ఒక్కొక్కరికి ఆరు కిలోల చొప్పున సన్న బియ్యాన్ని పంపిణీ చేస్తారు. సన్న బియ్యం పంపిణీ ద్వారా పేదలకు మరింత లాభం చేకూరనుంది.

1/8

ఉగాది పండుగను (మార్చి 30) పురస్కరించుకుని హూజూర్‌నగర్ వేదికగా రేషన్ కార్డుదారులకు ఉచిత సన్న బియ్యం పంపిణీ పథకాన్ని సీఎం రేవంత్ ప్రారంభించారు.

2/8

ఏప్రిల్ 1 అంటే నేటి నుంచి రేషన్ షాపుల్లో సన్న బియ్యం పంపిణీ ప్రారంభమైంది.

3/8

నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని గౌతమ్ నగర్‌లో సన్న బియ్యం పంపిణీని మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ తాహెర్బిన్ హందాన్ ప్రారంభించారు.

4/8

ఇప్పటి వరకు రేషన్ షాపుల్లో దొడ్డు బియ్యాన్నీ పంపిణీ చేసేవారు. ఇకపై దొడ్డుబియ్యం స్థానంలో సన్న బియ్యాన్ని పంపిణీ చేయనున్నారు.

5/8

గత ఖరీఫ్‌లో వచ్చిన పంటను రైతుల నుంచి ప్రభుత్వం కొనుగోలు చేసింది

6/8

దాదాపు 24 లక్షల టన్నుల వడ్లను ప్రభుత్వం సేకరించి.. వాటిని మిల్లింగ్ చేయించి పేదలకు పంపిణీ చేస్తోంది

7/8

ఒక్కొక్కరికి ఆరు కిలోల చొప్పున బియ్యాన్ని పంపిణీ చేస్తారు.

8/8

లబ్దిదారులు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైనా రేషన్ తీసుకోవచ్చు

Updated Date - Apr 01 , 2025 | 11:13 AM