గవర్నర్ ప్రసంగంపై కేటీఆర్ విమర్శలు
ABN, Publish Date - Mar 12 , 2025 | 12:41 PM
హైదరాబాద్: ఉభయసభలనుద్దేశించి ప్రసంగించిన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రసంగంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శలు చేశారు. గాంధీ భవన్లో కాంగ్రెస్ కార్యకర్త ప్రసంగం మాదిరి ఉందని, కాంగ్రెస్ సర్కార్ గవర్నర్ను కూడా అవమానించిందని, మోసం చేసిందని ఆరోపించారు.

హైదరాబాద్: ఉభయసభలనుద్దేశించి గవర్నర్ (Governor) జిష్ణుదేవ్ వర్మ (Jishnu Dev Varma) ప్రసంగం (Speech)పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ (BRS Working President) కేటీఆర్ (KTR) విమర్శలు (Comments) చేశారు. ఈ సందర్భంగా ఆయన అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ.. గాంధీ భవన్లో కాంగ్రెస్ కార్యకర్త ప్రసంగం మాదిరి ఉందని, కాంగ్రెస్ సర్కార్ గవర్నర్ను కూడా అవమానించిందని, మోసం చేసిందని ఆరోపించారు. రుణమాఫీ, రైతుబరోసాపై గవర్నర్తో అబద్దాలు చెప్పించారని, తెలంగాణలోని ఒక్క గ్రామంలో కూడా వంద శాతం రుణమాఫీ కాలేదన్నారు. రుణమాఫీపై సీఎం రేవంత్ రెడ్డితో చర్చకు సిద్ధమని కేటీఆర్ అన్నారు. తేదీ, సమయం, ఊరు.. చెప్తే చర్చకు వస్తానని కేటీఆర్ అన్నారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Also Read..:
కేసీఆర్ను ఉద్దేశించి గవర్నర్ పరోక్ష కామెంట్స్
ఈ వార్తలు కూడా చదవండి..
సీఐడీ విచారణకు హాజరైన విజయసాయి రెడ్డి
భారత టెలికాం రంగంలో సంచలన ఒప్పందం..
ప్రతిపక్షంలో కూర్చోవటం కొత్తకాదు..: జగన్
For More AP News and Telugu News
Updated at - Mar 12 , 2025 | 12:41 PM