Home » Basavatarakam
బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆస్పత్రి రిసెర్చ్ ఇన్స్టిట్యూట్కు అమెరికాకు చెందిన డా. రాఘవేంద్ర ప్రసాద్, కళ్యాణి ప్రసాద్ దంపతులు రూ.10 కోట్ల విరాళం ప్రకటించారు.
పెరుగుతున్న క్యాన్సర్ రోగుల సంఖ్యను దృష్టిలో ఉంచుకొని హైదరాబాద్లోని బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆస్పత్రిని విస్తరిస్తున్నామని, త్వరలోనే ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతంలో ఆస్పత్రి నిర్మాణం ప్రారంభిస్తామని ఆ ఆస్పత్రి, రీసెర్చి ఇన్స్టిట్యూట్ చైర్మన్ నందమూరి బాలకృష్ణ తెలిపారు.
ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని పురస్కరించుకొని బంజారాహిల్స్లోని బసవతారకం ఆస్పత్రి(Basavatarakam Hospital)లో మంగళవారం (ఈనెల 4నుంచి 28వ తేదీ వరకు) నుంచి కేన్సర్ ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేస్తునట్టు ఆస్పత్రి వర్గాలు ప్రకటించాయి.
నొప్పి లేకుండా రోగులకు శస్త్రచికిత్సలు చేసేందుకు దోహదపడే డా విన్సీ రోబోటిక్ సర్జికల్ వ్యవస్థను బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆస్పత్రిలో అందుబాటులోకి తెచ్చారు.
అమరావతిలో నిర్మించనున్న బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆస్పత్రికి ప్రవాసాంధ్రుడు డాక్టర్ సూరపనేని వంశీకృష్ణ, డాక్టర్ ప్రతిభ దంపతులు భూరి విరాళం అందజేశారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అందరికీ ఆదర్శమని హిందూపురం ఎమ్మెల్యే, బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి చైర్మన్ నందమూరి బాలకృష్ణ అన్నారు. బసవతారకం ఆసుపత్రి సేవల విస్తరణకు సహకరించాలని సీఎం రేవంత్రెడ్డిని కొరిన వెంటనే ఆయన అంగీకరించారని తెలిపారు.
తెలంగాణ(Telangana) రాష్ట్రంలో హెల్త్ టూరిజం హబ్ ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచిస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) తెలిపారు. సుమారు వెయ్యి ఎకరాల్లో హెల్త్ టూరిజం హబ్(Health Tourism Hub) ఏర్పాటు చేసి అన్ని రకాల వైద్య సేవలు అందేలా అభివృద్ధి చేయనున్నట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు. ప్రపంచ దేశాల నుంచి ఎవరైనా హైదరాబాద్కు వస్తే అన్నీ రకాల వైద్య సేవలు అందేలా దాన్ని తీర్చిదిద్దుతామని రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు.
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డిని (Revanth Reddy) టాలీవుడ్ సీనియర్ హీరో, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ భేటీలో భాగంగా..