Home » Israeli-Hamas Conflict
గాజాలో తమ చెరలో ఉన్న 200 మంది బందీల్లో ఇద్దరు అమెరికన్లను హమాస్ మిలిటెంట్లు శుక్రవారం విడుదలచేశారు. జుడిత్ తై రానన్, నటాలీ శోషనా రానన్ అనే తల్లికూతుళ్లను విడుదల చేసినట్లు హమాస్ మిలిటెంట్లు అధికారులు వెల్లడించారు.
ఇజ్రాయెల్ - పాలస్థీనా(Israeil - Palestine) మధ్య జరుగుతున్న భీకర పోరులో వేల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ క్రమంలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమెన్ నెతన్యాహూ(Benjamin Netanyahu).. విజయం సాధించే వరకు హమాస్ తో పోరాటం చేస్తామని స్పష్టం చేశారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం పాలస్తీనా అథారిటీ అధ్యక్షుడు మహమూద్ అబ్బాస్తో ఫోన్లో మాట్లాడారు. గాజాలోని అల్ అహ్లీ ఆసుపత్రిలో పేలుడు కారణంగా సంభవించిన ప్రాణనష్టంపై మోదీ తన సంతాపం...
అక్కడ హమాజ్ (పాలస్తీనా మిలిటెంట గ్రూపు), ఇజ్రాయెల్ మధ్య భీకర యుద్ధం కొనసాగుతుంటే.. ఇక్కడ ఆ యుద్ధం విషయమై రాజకీయ పార్టీలు కుమ్ములాటలు చేసుకుంటున్నాయి. పరస్పర అభిప్రాయాలు తీవ్రస్థాయిలో విమర్శలు...
ఇజ్రాయెల్తో కొనసాగుతున్న భీకర యుద్ధంలో హమాస్కి ఒకదాని తర్వాత మరొక ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. హమాస్ని పూర్తిగా సర్వనాశనం చేయాలన్న లక్ష్యంతో దాడులు చేస్తున్న ఇజ్రాయెల్..
ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఇజ్రాయెల్ పోరాడుతోందని ఈ పోరులో ఇజ్రాయెల్(Israeil) వెంట బ్రిటన్ ఎల్లప్పుడూ ఉంటుందని బ్రిటన్ ప్రధాని రిషి సునక్(Rishi Sunak) స్పష్టం చేశారు. ఆ దేశ పర్యటనలో భాగంగా రిషి ఇవాళ ఎక్స్(X)లో ఓ పోస్ట్ పెట్టారు. 'నేను ఇజ్రాయెల్ లో ఉన్నాను. ఈ దేశం ప్రస్తుతం బాధలో ఉంది. ఉగ్రవాదం(Terrorism)తో పోరాడుతోంది. ఈ పోరాటంలో బ్రిటన్ ఇజ్రాయెల్ కు ఎప్పుడూ అండగా ఉంటుంది' అని పోస్ట్ లో రాశారు.
ఇజ్రాయెల్ దాడులతో గాజా ప్రాంతం ధ్వంసమైంది. వైమానిక దాడులతో గాజాపై ఇజ్రాయెల్ విరుచుకుపడడంతో ఆ ప్రాంతమంతా విషాదఛాయలు అలుముకున్నాయి. అనేక భవనాలు, ఇళ్లు నేల కూలి పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఈ క్రమంలో వందలాది మంది ప్రాణాలు కోల్పోగా.. వేల సంఖ్యలో గాయాలపాలయ్యారు.
ఇజ్రాయెల్ - పాలస్తీనా మధ్య భీకర పోరు జరుగుతున్న వేళ.. ప్రపంచ దేశాధినేతలు ఇజ్రాయెల్ కు క్యూ కడుతున్నారు. నిన్న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden) ఇజ్రాయెల్ లో పర్యటించగా ఇవాళ బ్రిటన్ ప్రధాని ఆ దేశానికి వస్తున్నారు. ఆ దేశ ప్రధాని రిషీ సునక్ (Rishi Sunak) ఇజ్రాయెల్ లో పర్యటించనున్నారు. బ్రిటన్ ప్రధానమంత్రి కార్యాలయం అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటించింది.
ఇజ్రాయెల్-హమాస్ మధ్య జరుగుతున్న యుద్ధ ప్రభావం అగ్రరాజ్యం అమెరికాపై పడింది. ఇజ్రాయెల్, హమాస్ మధ్య కొనసాగుతున్న వివాదంలో తక్షణ కాల్పుల విరమణను డిమాండ్ చేస్తూ పాలస్తీనా అనుకూల ప్రదర్శనకారులు బుధవారం అమెరికాలో నిరసనలు చేపట్టారు.
హమాస్ (పాలస్తీనా మిలిటెంట్ సంస్థ), ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధంపై నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) చీఫ్ శరద్ పవార్ చేసిన వ్యాఖ్యల మీద కేంద్రమంత్రి పీయూష్ గోయల్ తీవ్రస్థాయిలో...