Home » United Kingdom
ప్రతి ఒక్కరు మొబైల్ ఫోన్(Mobile Phones)లకు ఎంతలా అలవాటు పడిపోయారో ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. చిన్న పిల్లల నుంచి పెద్దలదాకా.. చేతిలో ఫోన్ లేనిదే క్షణం కూడా ఉండలేకపోతున్నారు. ముఖ్యంగా.. పాఠశాలలు, కళాశాలలకు వెళ్లే విద్యార్థులైతే మొబైల్ ఫోన్లను విపరీతంగా వాడేస్తున్నారు.
బాబా వంగా.. ఈ బ్లైండ్ బల్గేరియన్ ఆధ్యాత్మిక వేత్త గురించి తెలియనివారంటూ ఎవరూ ఉండరు. ఎలాగైతే బ్రహ్మంగారు చెప్పిన జోస్యాలు ఒక్కొక్కటిగా నిజమవుతూ వస్తున్నాయో.. అలాగే బాబా వంగా వేసిన ప్రెడిక్షన్స్ కూడా దాదాపు నిజమయ్యాయి. 9/11 తీవ్రవాద దాడులు, యువరాణి డయానా మరణం, చెర్నోబిల్ విపత్తు, బ్రెగ్జిట్ వంటి కొన్ని సంఘటనల్ని ఆమె ముందే అంచనా వేశారని చెప్తుంటారు.
రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్(Rajnath Singh) సోమవారం నుండి మూడు రోజులపాటు UKలో పర్యటించనున్నారు. 22 ఏళ్ల తరువాత భారత్ నుంచి రక్షణ శాఖ మంత్రి యూకేలో పర్యటించడం ఇది రెండోసారి.
యూకేలో ఓ ఘటన జరిగింది. చనిపోయిన మహిళ 40 నిమిషాల తరువాత మళ్లీ బతికింది. ఇందుకు సంబంధించి డాక్టర్లు తెలిపిన వివరాల ప్రకారం.. లండన్ కు చెందిన క్రిస్టీ బోర్టోస్(Kirsty Bortoft) ఇటీవల స్పృహ కోల్పోయింది.
New BBC Chairman Dr Samir Shah: ఇప్పటికే వివిధ దేశాల్లో భారత సంతతి వ్యక్తులు ఉన్నత స్థానాలను అధిరోహించడం జరిగింది. దిగ్గజ సాప్ట్వేర్ సంస్థలకు బాస్ నుంచి మొదలుకొని దేశాల ప్రధానులు, అధ్యక్షులు, ఉపాధ్యక్షులుగా విధులు నిర్వహిస్తున్నారు. ఇదే కోవలో తాజాగా మరో ఎన్నారై వ్యక్తికి కీలక బాధ్యతలు దక్కే అవకాశం ఉంది.
లండన్లోని ఓ భారతీయ కుటంబం (Indian origin Family) లో దీపావళి వేడుకలు విషాదాన్ని మిగిల్చాయి. పశ్చిమ లండన్లోని ఓ ఇంట్లో జరిగిన అగ్ని ప్రమాదంలో ముగ్గురు పిల్లలతో సహా ఒకే ఫ్యామిలీకి చెందిన ఐదుగురు మృత్యువాత పడ్డారు.
బ్రిటన్ ప్రధాని రిషీ సునక్(Rishi Sunak) సంచలన నిర్ణయం తీసుకున్నారు. కేబినేట్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా మంత్రి సుయెల్లా బ్రేవర్మాన్(Suella Braverman)ని మంత్రి పదవి నుంచి తప్పించారు.
కొత్త ఇంటికి చేరిన తరువాత వారికి ఎటువంటి సమస్యా ఎదురుకాలేదు. కానీ ఉన్నట్టుండి వారి ఇంటికి ఓ రశీదు చేరింది. దాన్ని చూసిన ఇంటి యజమానికి గుండె ఆగినంత పనైంది.
తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ యునైటెడ్ కింగ్ డమ్ (Telangana Association of United Kingdom) ఆధ్వర్యంలో లండన్లో చేనేత బతుకమ్మ - దసరా సంబరాలు ఘనంగా జరిగాయి. ఈ సంబరాలకు యూకే నలుమూలల నుండి మూడు వేలకు పైగా ప్రవాస భారతీయ కుటుంబ సభ్యులు హాజరయ్యారు.
రెండేళ్ళ నుండి చికిత్స తీసుకుంటున్నా ఎప్పుడూ ఎవరికీ అనుమానం రాలేదు.. కానీ చివరికి..