ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

APPCC Chief: జోడో యాత్రకు మంచి స్పందన వస్తోంది

ABN, First Publish Date - 2022-12-28T11:29:16+05:30

రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రకు మంచి స్పందన వస్తోందని ఏపీపీసీసీ చీఫ్ గిడుగు రుద్రరాజు అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖపట్నం: రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర (Rahul Gandhi Bharaht Jodo Yatra)కు మంచి స్పందన వస్తోందని ఏపీపీసీసీ చీఫ్ గిడుగు రుద్రరాజు (APPCC Chief Gidugu Rudra Raju)అన్నారు. బుధవారం నగరంలో నిర్వహించిన కాంగ్రెస్ 137వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలలో రుద్రరాజు పాల్గొని ప్రసంగించారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి కాంగ్రెస్ (Congress)తోనే జరిగిందని తెలిపారు. వైఎస్సార్ ఫౌండేషన్ వేసిన సుజల స్రవంతి ప్రాజెక్ట్ ఏమైందని ప్రశ్నించారు. ఏపీ ప్రభుత్వం (AP Government) కార్పొరేట్లకు తొత్తుగా మారిందన్నారు. భూముల అమ్ముకుంటున్నారు తప్ప చేసిందేమీ లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ, వైసీపీ దొందూ దొందే అంటూ వ్యాఖ్యలు చేశారు. ప్రధాని ఏపీకి ఏం చేశారో చెప్పాలని గిడుగు రుద్రరాజు డిమాండ్ చేశారు.

Updated Date - 2022-12-28T11:29:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising