ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

AP News: దువ్వలో రైతు భరోసా కేంద్రం వద్ద రైతుల నిరసన

ABN, First Publish Date - 2022-11-18T09:33:23+05:30

జిల్లాలోని తణుకు మండలం దువ్వలో రైతు భరోసా కేంద్రం వద్ద రైతులు నిరసనకు దిగారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పశ్చిమగోదావరి: జిల్లాలోని తణుకు మండలం దువ్వలో రైతు భరోసా కేంద్రం వద్ద రైతులు నిరసనకు దిగారు. కేంద్రంలో ఆన్‌లైన్ అవ్వకపోవడంతో రైతులు ఆందోలన చేపట్టారు. రేపటి నుండి ధాన్యం తూకాలు చేపట్టలేమంటూ రైతులు గగ్గోలు పెడుతున్నారు. రోజుకి 50 లారీల ధాన్యం వెళ్లవలసి ఉన్నా ఐదు లారీలు కూడా ఆన్‌లైన్ కాలేదంటూ నిరసనకు దిగారు. ఉదయం నుంచి రోడ్ల పైనే ధాన్యం నిలిచిపోయాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సమస్య పరిస్కారం కాకపోతే ఆత్మహతలే శరణ్యం అని రైతులు వాపోతున్నారు.

Updated Date - 2022-11-18T09:33:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising