ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Chandrababu news: చంద్రబాబు పిటీ వారెంట్లపై రైట్ ఆఫ్ ఆడియన్స్ పిటీషన్‌‌ను కొట్టివేసిన ఏసీబీ కోర్టు

ABN, First Publish Date - 2023-10-11T17:19:12+05:30

విజయవాడ ఏసీబీ కోర్టులో చంద్రబాబు పీటీ వారెంట్లపై రైట్ ఆఫ్ ఆడియన్స్ పిటిషన్‌‌ను ఏసీబీ కోర్టు కొట్టివేసింది. గత వారం రైట్ ఆఫ్‌ ఆడియన్స్ పిటిషన్‌పై కోర్టు విచారణ నిర్వహించింది. పీటీ వారెంట్లపై విచారణ చేపట్టబోయే ముందు తమ వాదనలు వినాలని చంద్రబాబు తరపు న్యాయవాదులు రైట్ ఆఫ్‌ ఆడియన్స్ పిటిషన్ వేశారు.

అమరావతి: విజయవాడ ఏసీబీ కోర్టులో చంద్రబాబు పీటీ వారెంట్లపై రైట్ ఆఫ్ ఆడియన్స్ పిటిషన్‌‌ను ఏసీబీ కోర్టు కొట్టివేసింది. గత వారం రైట్ ఆఫ్‌ ఆడియన్స్ పిటిషన్‌పై కోర్టు విచారణ నిర్వహించింది. పీటీ వారెంట్లపై విచారణ చేపట్టబోయే ముందు తమ వాదనలు వినాలని చంద్రబాబు తరపు న్యాయవాదులు రైట్ ఆఫ్‌ ఆడియన్స్ పిటిషన్ వేశారు. సీనియర్ న్యాయవాది పోసాని వెంకేటశ్వర్లు ఆ రోజు వాదనలు వినిపించారు. కాగా.. కొద్దిసేపటిక్రితమే ‘రైట్ ఆఫ్ ఆడియన్స్ పిటిషన్‌’ను ఏసీబీ కోర్టు కొట్టివేసింది.


మరోవైపు.. విజయవాడ ఏసీబీ కోర్టులో చంద్రబాబు ఫైబర్ నెట్ కేసులో విచారణ ప్రారంభమైంది. ఏసీబీ కోర్టులో ఏపీ ఫైబర్ గ్రిడ్ కార్పొరేషన్ కేసులో చంద్రబాబు పీటీ వారెంట్‌పై వాదనలు జరగుతున్నాయి. సీఐడీ తరపున న్యాయవాది వివేకానంద వాదనలు ప్రారంభించారు. చంద్రబాబు తరపున వాదనలు వినిపించేందుకు సీనియర్ న్యాయవాదులు దమ్మాలపాటి శ్రీనివాస్ , పోసాని వెంకటేశ్వర్లు కోర్టుకు వచ్చారు.

Updated Date - 2023-10-11T17:21:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising