ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Ananda Babu: పుంగనూరులో టీడీపీ శ్రేణులపై వైసీపీ రాళ్లదాడిని ఖండిస్తున్నాం

ABN, First Publish Date - 2023-08-04T18:10:57+05:30

పుంగనూరులో టీడీపీ (TDP) శ్రేణులపై వైసీపీ కార్యకర్తల రాళ్లదాడిని ఖండిస్తున్నాం.

గుంటూరు జిల్లా: పుంగనూరులో వైసీపీ (YCP) శ్రేణులు దాడులకు తెగబడుతున్నా పోలీసులు నిరోధించడం లేదని మాజీ మంత్రి నక్కా ఆనందబాబు (Ananda Babu) ఆగ్రహం వ్యక్తం చేశారు.


"పుంగనూరులో టీడీపీ (TDP) శ్రేణులపై వైసీపీ కార్యకర్తల రాళ్లదాడిని ఖండిస్తున్నాం. పోలీసు వ్యవస్థ పూర్తిగా దిగజారిపోయింది. దాడులకు పాల్పడిన వైసీపీ మూకలను వెంటనే అరెస్ట్ చేయాలి . వైసీపీ నేతలకు ఓటమి భయం పట్టుకుంది. ఓటమి కళ్ల ముందు కనబడుతుంది. అందుకే అరాచకాలకు పాల్పడుతున్నారు." అని ఆనందబాబు మండిపడ్డారు.

Updated Date - 2023-08-04T18:13:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising