ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Paritala Sunitha: పరిటాల శ్రీరామ్ చిన్నవాడైనా గొప్ప కార్యక్రమం చేపట్టాడు

ABN, First Publish Date - 2023-11-23T17:47:47+05:30

పరిటాల శ్రీరామ్ చిన్నవాడైనా గొప్పగా ఆలోచించాడని మాజీ మంత్రి పరిటాల సునీత ప్రశంసించారు. ధర్మవరం టీడీపీ ఇంచార్జ్ పరిటాల శ్రీరామ్ ఆధ్వర్యంలో చెట్లు నరికే విష సంస్కృతికి వ్యతిరేకంగా

శ్రీసత్యసాయి జిల్లా: పరిటాల శ్రీరామ్ చిన్నవాడైనా గొప్పగా ఆలోచించాడని మాజీ మంత్రి పరిటాల సునీత ప్రశంసించారు. ధర్మవరం టీడీపీ ఇంచార్జ్ పరిటాల శ్రీరామ్ ఆధ్వర్యంలో చెట్లు నరికే విష సంస్కృతికి వ్యతిరేకంగా తాడిమర్రి మండలం నిడిగల్లులో భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ రామ్మోహన్ నాయుడు, పరిటాల శ్రీరామ్, పరిటాల సునీత, కాల్వ శ్రీనివాసులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సునీత మాట్లాడారు. ‘‘ఒక చెట్టు నరికితే ఆ రైతు ఎంత బాధ పడుతారో మనం చూశాం. ఇలాంటివి చూసి శ్రీరామ్ బాధ, కోపంతో రగిలిపోయాడు. ప్రతీకారంతో కాకుండా మార్పు కోసం ఆలోచించి మొక్కల పంచడం మొదలు పెట్టారు. ఇది ప్రజలను ఆలోచింపజేసింది.. అందరూ స్వాగతించారు. ఒక ఫ్యాక్షన్ వలన ఆ కుటుంబాలు ఎంత ఇబ్బంది పడుతాయో నాకు తెలుసు. ఎర్రన్నాయుడుతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్న పరిటాల సునీత. రామ్మోహన్ నాయుడు రాష్ట్రం కోసం అనేక పోరాటాలు చేస్తున్నారు. పార్లమెంట్‌లో ఆయన పోరాటం ఎందరికో స్ఫూర్తినిస్తుంది. ఒక విష సాంస్కృతికి ముగింపు పలకడం కోసం రామ్మోహన్‌నాయుడు ధర్మవరం రావడం సంతోషంగా ఉంది.’’ అని పరిటాల సునీత స్పష్టం చేశారు.

Updated Date - 2023-11-23T17:47:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising