ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

AP TDP chief: డీజీపీకి ఏపీ టీడీపీ చీఫ్‌ అచ్చెన్నాయుడు లేఖ

ABN, First Publish Date - 2023-06-22T17:54:01+05:30

ఆంధ్రప్రదేశ్ డీజీపీకి (DGP) ఏపీ టీడీపీ చీఫ్‌ అచ్చెన్నాయుడు (AP TDP chief Kinjarapu Atchannaidu) లేఖ రాశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: ఆంధ్రప్రదేశ్ డీజీపీకి (DGP) ఏపీ టీడీపీ చీఫ్‌ అచ్చెన్నాయుడు (AP TDP chief Kinjarapu Atchannaidu) లేఖ రాశారు. కానూరు ట్రస్ట్ భూములపై వైసీపీ నేతల కన్ను, ఫేక్‌ రిజిస్ట్రేషన్లు, NRI ఫ్యామిలీపై హత్యాయత్నం, కిడ్నాప్‌ ఘటనపై లేఖ రాసినట్లు అచ్చెన్నాయుడు తెలిపారు. ట్రస్ట్ భూముల కబ్జాకు, హత్య చేసేందుకు ప్రయత్నిస్తున్నారన్న NRI ఫిర్యాదుపై పోలీసులు ఎందుకు స్పందించలేదు? అని ప్రశ్నించారు. NRIపైనే తప్పుడు కేసులు బనాయించడం దారుణమని, రూ.100 కోట్ల విలువైన 6 ఎకరాల కబ్జాకు వైసీపీ నేతలు కుట్రలు చేస్తున్నారని, నిందితులకు కొందరు పోలీసులు సహకరిస్తున్నారని అచ్చెన్న ఆరోపించారు. ఏపీలో శాంతిభద్రతల పరిస్థితి దారుణంగా ఉందని, NRI ట్రస్ట్ భూముల కబ్జా, కిడ్నాప్ ప్రయత్నంపై దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంలో నిజమైన దోషులను డీజీపీ శిక్షించాలని అచ్చెన్నాయుడు కోరారు.

Updated Date - 2023-06-22T17:55:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising