ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Tirumala: తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ.. నేడు శ్రీవారి దర్శనానికి ఎన్ని గంటల సమయం పడుతోందంటే..

ABN, First Publish Date - 2023-11-28T09:13:26+05:30

తిరుమలలో వీక్‌డేస్‌లో భక్తుల రద్దీ తక్కువగానే ఉంటుంది. ఇక నేడు (మంగళవారం) అయితే మరింత తక్కువగా ఉంది. నేడు శ్రీవారిని దర్శించుకునేందుకు కేవలం 4 కంపార్ట్‌మెంట్లలో మాత్రమే భక్తులు వేచి ఉన్నారు.

తిరుపతి : తిరుమలలో వీక్‌డేస్‌లో భక్తుల రద్దీ తక్కువగానే ఉంటుంది. ఇక నేడు (మంగళవారం) అయితే మరింత తక్కువగా ఉంది. నేడు శ్రీవారిని దర్శించుకునేందుకు కేవలం 4 కంపార్ట్‌మెంట్లలో మాత్రమే భక్తులు వేచి ఉన్నారు. ఇక టోకెన్ లేని భక్తుల స్వామివారి దర్శనానికి సైతం కేవలం 4 గంటలే సమయం పడుతోంది. ఇక నిన్న శ్రీవారిని 58,176 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం 4.22 కోట్ల రూపాయలు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది.

Updated Date - 2023-11-28T09:13:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising