ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Sriraj: చంద్రబాబుతో మాట్లాడతారనే కోడికత్తి శ్రీనును విశాఖకు తరలించారు

ABN, First Publish Date - 2023-09-13T14:00:35+05:30

కోడికత్తి శ్రీను(Kodikatti Srinu) జైలులో చంద్రబాబుతో మాట్లాడతారనే భయంతోనే ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి( CM Jagan Reddy) విశాఖ జైలుకు తరలించారని మాజీ ఎంపీ హర్షకుమార్ తనయుడు శ్రీరాజ్(Sriraj) వ్యాఖ్యానించారు.

రాజమండ్రి: కోడికత్తి శ్రీను(Kodikatti Srinu) జైలులో చంద్రబాబుతో మాట్లాడతారనే భయంతోనే ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి( CM Jagan Reddy) విశాఖ జైలుకు తరలించారని మాజీ ఎంపీ హర్షకుమార్ తనయుడు శ్రీరాజ్(Sriraj) వ్యాఖ్యానించారు. బుధవారం నాడు రాజమండ్రిలో ఆయన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఎన్ఐఏ కేసులో బీజేపీ, వైసీపీలు ఎయిర్ పోర్టులో సీసీ పుటేజ్ మాయం చేశారు. శ్రీనుకు రక్షణ కల్పించడంలో విఫలం అయ్యారని శ్రీరాజ్ మండిపడ్డారు.

శ్రీను దళితుడనే చిన్నచూపుతోనే...

దళితుడనే చిన్నచూపుతోనే కోడికత్తి శ్రీనును రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విశాఖకు తరలించారని కోడికత్తి శ్రీను సోదరుడు సుబ్బరాజు అన్నారు.కోడికత్తి శ్రీనును ఇప్పటికైనా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. విశాఖ తరలించారంటే శ్రీనుకు ప్రాణహాని ఉందనే భయం ఉంది. జగన్ ఇప్పటికైనా స్పందించి ఎన్వోసీ ఇవ్వాలని సుబ్బరాజు కోరారు.

Updated Date - 2023-09-13T14:00:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising