ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Bopparaju Venkateshwarlu: ఎప్పుడు జీపీఎస్‌ను వ్యతిరేకించలేదు

ABN, First Publish Date - 2023-08-29T16:55:00+05:30

ఎప్పుడు జీపీఎస్‌(GPS)ను వ్యతిరేకించలేదు.... సీపీఎస్‌(CPS)ను మాత్రమే వ్యతిరేఖించామని ఏపీ జేఏసీ అమరావతి నేత బొప్పారాజు వెంకటేశ్వర్లు(Bopparaju Venkateshwarlu) తెలిపారు.

అమరావతి: ఎప్పుడు జీపీఎస్‌(GPS)ను వ్యతిరేకించలేదు.... సీపీఎస్‌(CPS)ను మాత్రమే వ్యతిరేఖించామని ఏపీ జేఏసీ అమరావతి నేత బొప్పారాజు వెంకటేశ్వర్లు(Bopparaju Venkateshwarlu) తెలిపారు. మంగళవారం నాడు ఆయన ఏబీఎన్‌తో మాట్లాడుతూ.. జీపీఎస్‌లో రిటైర్ అయ్యేనాటికి బేసిక్‌లో 50 శాతం పెన్షన్ ఉంటుందని చెపుతున్నారన్నారు.ఏడాదికి రెండు డీఆర్లు ఇస్తామని వైసీపీ ప్రభుత్వం9YCP GOVT) చెపుతోందన్నారు . ఈరోజు జీపీఎస్‌ విధి విధానాలపై ప్రభుత్వం సమావేశం నిర్వహించినట్లు తెలిపారు.ప్రభుత్వం ఏం చేపుతుందో చూస్తాం.. మా ప్రతిపాదనలు మేము ప్రకటిస్తామన్నారు. సీపీఎస్ ఉద్యోగ సంఘాలు ఓపీఎస్ కోసం తమ విజ్జప్తులు తెలిపినట్లు చెప్పారు.జీపీఎస్‌లో ఇంకా ఏం కావాలో చెప్పాలని కోరాం వారి నుంచి ఇన్ ఫుట్స్ తీసుకున్నట్లు బొప్పారాజు వెంకటేశ్వర్లు తెలిపారు.

Updated Date - 2023-08-29T16:55:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising