ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Nara Bhuvaneshwari: మిచౌంగ్ తుఫాను నష్టం ఆవేదన కలిగిస్తోంది

ABN, First Publish Date - 2023-12-05T22:29:09+05:30

మిచౌంగ్ తుఫాను నష్టం ఆవేదన కలిగిస్తోందని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ( Chandrababu Naidu ) సతీమణి, ఎన్టీఆర్ ట్రస్ట్ బోర్డు సభ్యురాలు నారా భువనేశ్వరి ( Nara Bhuvaneshwari ) ఎక్స్‌లో ట్వీట్ చేశారు.

అమరావతి: మిచౌంగ్ తుఫాను నష్టం ఆవేదన కలిగిస్తోందని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ( Chandrababu Naidu ) సతీమణి, ఎన్టీఆర్ ట్రస్ట్ బోర్డు సభ్యురాలు నారా భువనేశ్వరి ( Nara Bhuvaneshwari ) ఎక్స్‌లో ట్వీట్ చేశారు. ఆమె ఏమన్నారంటే.. ‘‘పెద్ద ఎత్తున ప్రజల ఆస్తి, పంట నష్టం బాధ కలిగిస్తోంది. చేతికొచ్చిన పంట నీటి పాలైన రైతన్నల బాధ వర్ణనాతీతం. తీవ్ర తుఫాను తాకిడికి నిలువ నీడలేక, ఆహారం అందక పేద ప్రజలు ఇబ్బందులు పడటం బాధాకరం. ఎప్పుడు విపత్తు వచ్చినా సాయం చేయడంలో ముందుండే @ntrtrust ఈ సారి కూడా తన వంతు సాయానికి సిద్ధమైంది. సాధ్యమైనంత త్వరగా ఆపన్నులకు ట్రస్ట్ ద్వారా సాయం చేస్తాం. చేతనైన సాయంతో ఊరట కల్పిస్తాం. అవకాశం ఉన్న ప్రతి ఒక్కరూ బాధల్లో ఉన్న ప్రజలను ఆదుకోవడానికి ముందుకు రావాలి’’ అని నారా భువనేశ్వరి కోరారు.

Updated Date - 2023-12-05T22:29:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising