ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Posani Krishna Murali : బ్రాహ్మణి మాటలు నవ్వు తెప్పిస్తున్నాయి

ABN, First Publish Date - 2023-09-19T15:18:19+05:30

తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు(Nara Chandrababu Naidu)పై సినీ నటుడు, దర్శకుడు, రచయిత పోసాని కృష్ణమురళీ(Posani Krishna Murali) తీవ్ర విమర్శలు గుప్పించారు.

అమరావతి: తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు(Nara Chandrababu Naidu)పై సినీ నటుడు, దర్శకుడు, రచయిత పోసాని కృష్ణమురళీ(Posani Krishna Murali) తీవ్ర విమర్శలు గుప్పించారు. మంగళవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ..‘‘ఇప్పటికైనా చంద్రబాబు చేసిన తప్పు ను ఒప్పుకోవాలి. చంద్రబాబు ఏడాది పాటు జైలులో ఉండి బయటకు వచ్చేటప్పుడు నిజాయతీగా వస్తే మాకు అభ్యతరం లేదు. చంద్రబాబు గతంలో 15సార్లు కోర్టుల నుంచి స్టేలు తెచ్చుకున్నారు. చంద్రబాబు హయాంలో పోలవరం ప్రాజెక్టు ఎటీఎంగా మారిందని గతంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ (PM MODI) విమర్శించారు.చంద్రబాబుకు దోమలు కరుస్తంటే దోమల మందును ,ఏసీలను, దోమల తెరలను నేను కొనిస్తా...ఇచ్చి రండి. నారా బ్రాహ్మణి(Nara Brahmani) మాటలు విని నవ్వుకోవాలి. మీ తాతను వెన్నుపోటు పొడిచి చంపింది ,చెప్పుతో కొట్టింది ఎవరో బ్రహ్మణి చెప్పాలి’’ అని ప్రశ్నించారు.

Updated Date - 2023-09-19T15:18:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising