ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Srisailam: శ్రీశైలంలో కన్నులపండుగా కార్తీక పౌర్ణమి వేడుకలు

ABN, First Publish Date - 2023-11-26T20:10:21+05:30

శ్రీశైలంలో కన్నులపండువగా కార్తీక పౌర్ణమి వేడుకలు జరుగుతున్నాయి. భక్తులు భారీగా తరలివచ్చారు. ఘనంగా నదీహారతి, జ్వాలాతోరణ మహోత్సవం జరుగుతోంది.

నంద్యాల: శ్రీశైలంలో కన్నులపండువగా కార్తీక పౌర్ణమి వేడుకలు జరుగుతున్నాయి. భక్తులు భారీగా తరలివచ్చారు. ఘనంగా నదీహారతి, జ్వాలాతోరణ మహోత్సవం జరుగుతోంది. గంగాధర మండపం వద్ద వైభవంగా కార్తీక జ్వాలాతోరణం జరుగుతోంది. అర్చకులు, వేదపండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. జ్వాలాతోరణానికి మొదటిగా దివిటీలతో మంత్రి రోజా, ఎమ్మెల్యే చక్రపాణిరెడ్డి వెలిగించారు. శివాన్నమస్మరణతో శ్రీశైలం క్షేత్రం మారుమోగుతోంది. జ్వాలాతోరణం భస్మాన్ని నుదుటిపై పూసుకునేందుకు భక్తులు పోటీపడుతున్నారు. జ్వాలాతోరణ కార్యక్రమానికి మల్లన్న భక్తులు వేలాదిగా తరలివచ్చారు.

Updated Date - 2023-11-26T20:17:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising