ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Skill Case : సీఐడీ విచారణకు హాజరైన లోకేష్ సన్నిహితుడు కిలారు రాజేష్

ABN, First Publish Date - 2023-10-16T12:03:34+05:30

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సన్నిహితుడు కిలారు రాజేష్ స్కిల్ కేసులో సీఐడీ విచారణకు హాజరయ్యారు. రెండు రోజులు క్రితం రాజేష్‌కు సీఐడీ అధికారులు నోటీసులు ఇచ్చారు.

అమరావతి : టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సన్నిహితుడు కిలారు రాజేష్ స్కిల్ కేసులో సీఐడీ విచారణకు హాజరయ్యారు. రెండు రోజులు క్రితం రాజేష్‌కు సీఐడీ అధికారులు నోటీసులు ఇచ్చారు. తాడేపల్లిలోని సిట్ కార్యాలయంలో విచారణ కొనసాగింది. తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని హైకోర్టులో రాజేష్ పిటిషన్ వేశారు. స్కిల్ కేసులో రాజేష్‌ను నిందితుడిగా చేర్చలేదని కోర్టుకు సీఐడీ తెలిపింది. అవసరమైతే ఆయనకు సీఆర్పీసీలోని 41 A క్రింద నోటీసులు ఇచ్చి విచారిస్తామని చెప్పింది. ఈ రోజు హజరుకావల్సిందిగా రాజేష్‌కు సీఐడీ నోటీసులు జారీ చేసింది. దీంతో టీడీపీ నేతలు పెద్దఎత్తున సిట్ కార్యాలయానికి తరలివచ్చారు.

Updated Date - 2023-10-16T15:54:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising