ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Satyakumar: ఖాదీ బండార్ వస్త్రాలకు మోదీ ప్రాధాన్యం

ABN, First Publish Date - 2023-10-03T19:47:16+05:30

గ్రామ స్వరాజ్యం కోసం మహాత్మ గాంధీ పరితపించారని బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ (Satyakumar)వ్యాఖ్యానించారు.

విజయవాడ: గ్రామ స్వరాజ్యం కోసం మహాత్మ గాంధీ పరితపించారని బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ (Satyakumar)వ్యాఖ్యానించారు. మంగళవారం నాడు ఆయన ఖాదీ బండారు ఉత్పత్తులను కొనుగోలు చేశారు. ఈసందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ... ‘‘గ్రామాల ఆర్థిక అభివృద్ధి కోసం మోదీ పని చేస్తున్నారు. గ్రామాలల్లో నివాసముంటున్న పేదలకు సొంతింటి కలలను మోదీ నిజం చేశారు. ఖాదీ బండారు వస్త్రాలకు మోదీ ప్రాధాన్యం కల్పిస్తున్నారు. చేతి వృత్తులవారిని అలాగే కుల వృత్తులవారికి పథకాలు పెడుతున్నారు’’ అని సత్యకుమార్ పేర్కొన్నారు.

Updated Date - 2023-10-03T19:48:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising