ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

AP NEWS: భవానీపురంలో ఓ స్థలాన్ని కబ్జా చేసిన వైసీపీ నేత.. న్యాయం చేయాలని బాధితుడు ఆందోళన

ABN, First Publish Date - 2023-11-03T18:57:23+05:30

భవానీపురంలో 42వ డివిజన్ వైసీపీ కార్యాలయం ఎదుట సాముల వెంకటేశ్వరరెడ్డి భార్యతో కలిసి ధర్నా చేశారు.

విజయవాడ: భవానీపురంలో 42వ డివిజన్ వైసీపీ కార్యాలయం ఎదుట సాముల వెంకటేశ్వరరెడ్డి భార్యతో కలిసి ధర్నా చేశారు. తన స్థలాన్ని కబ్జా చేసి వైసీపీ కార్యాలయం ఏర్పాటు చేశారని ఆందోళనకు దిగారు. 42వ డివిజన్ వైసీపీ కార్పొరేటర్ పగిడిపాటి చైతన్యరెడ్డి, మామ పగిడిపాటి సుబ్బారెడ్డి తన స్థలాన్ని కబ్జా చేశారని ఆందోళన చేపట్టారు. ఆ స్థలం రిజిస్ట్రేషన్ పత్రాలు కూడా చూపిస్తానని చెప్పారు. అధికార వైసీపీ పార్టీ అయితే కబ్జా చేసేస్తారా ? పార్టీ పెద్దలు తన స్థలాన్ని ఇప్పించాలి. అడిగితే మమ్ములను చంపుతామని సుబ్బారెడ్డి, ఆయన అనుచరులు బెదిరిస్తున్నారని వెంకటేశ్వరరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.

Updated Date - 2023-11-03T18:57:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising