ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Nellore Dist.: సూళ్లూరుపేట నియోజకవర్గంలో సీఎం జగన్ పర్యటన నేడు

ABN, First Publish Date - 2023-11-21T08:01:18+05:30

నెల్లూరు జిల్లా: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మంగళవారం నెల్లూరు జిల్లా, సూళ్లూరుపేట నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా వైసీపీ నేతలు తడ మండలం, మాంబట్టులోని పారిశ్రామికవాడలో బహిరంగ సభకి భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.

నెల్లూరు జిల్లా: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి (CM Jagan) మంగళవారం నెల్లూరు జిల్లా, సూళ్లూరుపేట నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా వైసీపీ నేతలు (YCP Leaders) తడ మండలం, మాంబట్టులోని పారిశ్రామికవాడలో బహిరంగ సభకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. అంచనాలు, టెండర్లు, అనుమతులు లేకుండానే సీఎం జగన్ శంకుస్థాపన చేయనున్నారు. అయితే అంచనాలు పెంచినా కాంట్రాక్టర్లు (Contractors) ముందుకు రావడంలేదు. పులికాట్ (Pulicat) మత్స్యకారులను (Fishermens) మభ్యపెట్టేందుకే అనే చర్చలు జరుగుతున్నాయి. జగన్ పాదయాత్ర (Padayatra) సమయంలో అధికారంలోకి వచ్చిన ఏడాదిలో పులికాట్ పూడిక తీయిస్తానని హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చి నాలుగున్నరేళ్లు అయినా జగన్ ప్రభుత్వం పట్టించుకోలేదు. పులికాట్ పూడికతీతకు సర్వే చేయించిన గత టీడీపీ ప్రభుత్వం (TDP Govt.) రూ. 48 కోట్లు కేటాయించింది. కాగా జగన్ బహిరంగ సభ కోసం భారీ సంఖ్యలో జన సమీకరణ. కార్మికులను పంపించాలంటూ పారిశ్రామికవేత్తలకు వైసీపీ నేతలు, అధికారులు టార్గెట్లు పెట్టారు.

Updated Date - 2023-11-21T08:01:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising