ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

All Time Record: భారీగా పెరిగిన కోడిగుడ్ల ధర

ABN, First Publish Date - 2023-12-12T11:40:07+05:30

అమరావతి: కార్తీకమాసం ముగియడంతో కోడిగుడ్ల ధరలు భారీగా పెరిగాయి. ఇవాళ విశాఖ హోల్‌ సేల్‌ మార్కెట్‌లో వంద కోడిగుడ్ల ధర రూ. 580గా ఉంది. అదే విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో రూ. 584గా నేషనల్ ఎగ్ కో ఆర్డినేషన్ కమిటీ ఖరారు చేసింది.

అమరావతి: కార్తీకమాసం (Month of Kartik) ముగియడంతో కోడిగుడ్ల ధరలు (Egg prices) భారీగా పెరిగాయి (Hugely Increased). ఇవాళ విశాఖ హోల్‌ సేల్‌ మార్కెట్‌లో వంద కోడిగుడ్ల ధర రూ. 580గా ఉంది. అదే విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో రూ. 584గా నేషనల్ ఎగ్ కో ఆర్డినేషన్ కమిటీ ఖరారు చేసింది. ఈ రేటు ఆల్ టైమ్ రికార్డు అని అధికారులు చెబుతున్నారు. రిటైల్ మార్కెట్‌లో వ్యాపారులు ఒక్కో గుడ్డును 6-50, 7 రూపాయలకు అమ్ముతున్నారు. అన్ని జిల్లాల్లో దాదాపు ఇదే రేటు ఉంది.

కార్తీక మాసంలో కోడిగుడ్లు, చికెన్, మటన్, చేపల ధరలు బాగా తగ్గాయి. ఎందుకంటే చాలా మంది ఆ నెలలో గుడ్లు, మాంసాహారం తీసుకోరు. ఈ నేపథ్యంలో ధరలు బాగా తగ్గాయి. కొనుగోలు దారులు తగ్గడంతో షాపులు వెలవెలబోయాయి. ఇప్పుడు కార్తీక మాసం ముగియడంతో కొనుగోలు దారులు పెరగడంతో చికెన్, మటన్, చేపల ధరలు కొంచెం పెరిగాయి. ముఖ్యంగా కోడి గుడ్ల ధరలు మాత్రం భారీగా పెరిగాయి.

Updated Date - 2023-12-12T11:42:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising