ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Botsa Satyanarayana: చంద్రబాబుకి అనారోగ్యం అయితే కోర్టులో పిటీషన్ వేయాలి

ABN, First Publish Date - 2023-10-14T17:43:25+05:30

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు (Chandrababu Naidu)కి అనారోగ్యం పాలయితే కోర్టులో పిటీషన్ వేయాలని మంత్రి బొత్స సత్యనారాయణ(Botsa Satyanarayana) పేర్కొన్నారు.

విజయనగరం: తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు(Chandrababu Naidu)కి అనారోగ్యం పాలయితే కోర్టులో పిటీషన్ వేయాలని మంత్రి బొత్స సత్యనారాయణ(Botsa Satyanarayana) పేర్కొన్నారు. శనివారం నాడు మంత్రి కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ..‘‘చంద్రబాబుకి అనారోగ్యమని నాకు ఫోన్లు చేయిస్తూ చీప్ ట్రిక్స్ ప్లే చేయిస్తున్నారు. చంద్రబాబు తప్పు చేశారన్న ఆధారాలతోనే రిమాండ్‌లో ఉన్నారు. తప్పు చేయలేదనుకుంటే కోర్టులో నిరూపించుకోవాలి. విశాఖపట్నంకు రాజధాని తరలింపుపై మీడియా సమాధానాలు అడిగితే దాట వేశారు. విశాఖకు మైన్ గేటు నుండే వస్తాం. దొడ్డి దారిన రావలిసిన అవసరం మాకు లేదు’’ అని బొత్స సత్యనారాయణ తెలిపారు.

Updated Date - 2023-10-14T17:43:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising