ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Ashok Gajapathi Raju: ప్రాథమిక హక్కులు ఆంధ్రాలో అసలు ఉన్నాయా?

ABN, First Publish Date - 2023-10-02T13:06:18+05:30

ఐఎఎస్, ఐపీఎస్‌లు రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాలని కేంద్రం ఒక్క మాట చెబితే ఐదు నిమిషాల్లో పరిస్థితి అంతా చక్కబడిపోతుంది.

విజయనగరం: ప్రాథమిక హక్కులు ఆంధ్రాలో అసలు ఉన్నాయా? అంటూ టీడీపీ సీనియర్ నేత అశోక్ గజపతిరాజు (Ashok Gajapathi Raju) ప్రశ్నించారు. ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘ఐఎఎస్, ఐపీఎస్‌లు రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాలని కేంద్రం ఒక్క మాట చెబితే ఐదు నిమిషాల్లో పరిస్థితి అంతా చక్కబడిపోతుంది. రాజ్యాంగ ఉల్లంఘన జరుగుతున్నా కేంద్రం ఎందుకు మౌనం వహిస్తుందో?, చంద్రబాబు (Chandrababu) ఏ నేరం చేశారన్నది ఓ వైపు మెజిస్ట్రేట్ చెప్పలేకపోతుంటే.. రిమాండ్ ఇంకా ఇంకా పొడిగించండని కోరడం అధికారులకు బుద్ధి ఉందా?, గుడికి వెళ్లి దేవుడికి దండం పెట్టడానికి కూడా పోలీసులు వెళ్లనీయటం లేదు.’’ అని మండిపడ్డారు.

Updated Date - 2023-10-02T13:06:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising