ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మహారాష్ట్ర మాజీ సీఎం మనోహర్ జోషి తీవ్ర అస్వస్థత, ముంబై ఆస్పత్రిలో చికిత్స

ABN, First Publish Date - 2023-05-24T19:39:32+05:30

మహారాష్ట్ర మాజీ సీఎం, లోక్‌సభ మాజీ స్పీకర్ మనోహర్ జోషి తీవ్రఅస్వస్థతకు గురయ్యారు. గత కొంతకాలం బ్రెయిన్ ట్యూమర్‌తో బాధపడుతున్న జోషికి ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌ లో చికిత్స అందిస్తున్నారు. సోమవారం రాత్రి ముంబై లోని పీడీ హిందూజా ఆస్పత్రి లో జోషి అత్యవసర పరిస్థితిలో చేర్చారు. ప్రస్తుతం జోషీ కోమాలో ఉన్నట్లు ఆస్పత్రి వర్గాలు హెల్త్ బులెటిన్ విడుదల చేశాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై: మహారాష్ట్ర(Maharashtra) మాజీ సీఎం, లోక్‌సభ మాజీ స్పీకర్ మనోహర్ జోషి(Ex-CM Manohar Joshi) తీవ్రఅస్వస్థతకు గురయ్యారు. గత కొంతకాలం బ్రెయిన్ ట్యూమర్‌తో బాధపడుతున్న జోషికి ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌(Intensive Care Unit)లో చికిత్స అందిస్తున్నారు. సోమవారం రాత్రి ముంబై(Mumbai)లోని పీడీ హిందూజా ఆస్పత్రి(PD Hinduja Hospital)లో జోషి అత్యవసర పరిస్థితిలో చేర్చారు. ప్రస్తుతం జోషీ కోమాలో ఉన్నట్లు ఆస్పత్రి వర్గాలు హెల్త్ బులెటిన్(Health Bulletin) విడుదల చేశాయి.

Updated Date - 2023-05-24T19:41:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising