ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

7 ఏళ్ల క్రితమే అతడికి పెళ్లి.. 4 ఏళ్ల తర్వాత ఆమె చెల్లిని కూడా పెళ్లాడాడు.. పక్కింటోళ్ల ఫోన్‌కాల్‌తో పోలీసులు అతడి ఇంట్లోకి వెళ్లి చూస్తే..!

ABN, First Publish Date - 2023-03-11T19:36:12+05:30

వారికి ఏడేళ్ల క్రితం వివాహమైంది. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. సంతోషంగా సాగుతున్న వీరి జీవితంలో భర్త కారణంగా సమస్యలు వచ్చిపడ్డాయి. వివాహమైన నాలుగేళ్ల తర్వాత అతను తన భార్య చెల్లెలిని ప్రేమించాడు. చివరకు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

వారికి ఏడేళ్ల క్రితం వివాహమైంది. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. సంతోషంగా సాగుతున్న వీరి జీవితంలో భర్త కారణంగా సమస్యలు వచ్చిపడ్డాయి. వివాహమైన నాలుగేళ్ల తర్వాత అతను తన భార్య చెల్లెలిని ప్రేమించాడు. చివరకు భార్యను విడిచిపెట్టి మరదలిని పెళ్లి చేసుకున్నాడు. ఇటీవల పక్కింటి వాళ్లు పోలీసులకు ఫోన్ చేశారు. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు.. ఇంట్లోకి వెళ్లి చూడగా షాకింగ్ దృశ్యం కనిపించింది. స్థానికంగా తీవ్ర సంచలనం కలిగించిన ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..

ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) అలీఘర్ బార్లా పరిధి డేటావాలి గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన బబ్లూ (30) అనే వ్యక్తికి.. మురళీనాగ్లా ప్రాంతానికి చెందిన రాణితో ఏడేళ్ల క్రితం (marriage) వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. మొన్నటి దాకా సక్రమంగా ఉన్న బబ్లూ.. కొన్నేళ్ల క్రితం తన భార్య చెల్లెలు పార్వతితో ప్రేమలో (love) పడ్డాడు. భార్యకు తెలీకుండా అమెను కలుస్తూ ఉండేవాడు. మూడేళ్ల క్రితం ఏకంగా ఆమెను వివాహం (Second marriage) చేసుకుని డేటావాలి గ్రామంలో కాపురం పెట్టాడు. అప్పటి నుంచి మొదటి భార్యతో దూరంగా ఉంటున్నాడు. అయితే ఇటీవల రెండో భార్య పార్వతితో కూడా తరచూ గొడవ పడేవాడు. ఇటీవల గొడవలు (quarrels) మరింత ఎక్కువయ్యాయి.

Fridge Cooling Problem: ఫ్రిడ్జ్‌లో పెట్టిన వాటర్ బాటిల్ అస్సలు కూల్ అవడం లేదా..? ఈ సమస్యకు పరిష్కారమిదే..!

శుక్రవారం కూడా దంపతులిద్దరూ ఇద్దరూ గొడవ పడ్డారు. రాత్రి వేసిన తలుపులు మరుసటి రోజు మధ్యాహ్నం అవుతున్నా తెరవలేదు. దీంతో చుట్టు పక్కల వారికి అనుమానం వచ్చింది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకునన్నారు. తలుపులు తట్టినా తీయకపోవడంతో బద్దలుకొట్టి లోపలికి వెళ్లారు. ఇంట్లో బబ్లూ ఉరికి వేలాడుతుండగా.. పార్వతి మాత్రం మంచంపై విగతజీవిగా పడి ఉంది. ముందు భార్యను హత్య చేసి, తర్వాత తాను ఉరి వేసుకుని ఆత్మహత్య (suicide) చేసుకున్నట్లు గుర్తించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనతో స్థానికంగా విషాదచాయలు అలుముకున్నాయి.

Digital Payments in Wedding: పెళ్లి వేడుకలో QR Code బోర్డ్.. స్కాన్ చేసి ఓ బంధువు ఎంత పంపించాడో తెలిసి అవాక్కైన వధూవరులు..!

Updated Date - 2023-03-11T19:36:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising