ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Governor Tamil Sai : ఓటర్లకు గవర్నర్ తమిళి సై సందేశం

ABN, First Publish Date - 2023-11-28T21:16:48+05:30

తెలంగాణ శాసనసభ ఎన్నికలల్లో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ ( Governor Tamil Sai Soundararajan ) ఓ ప్రకటనలో సందేశమిచ్చారు.

హైదరాబాద్: తెలంగాణ శాసనసభ ఎన్నికలల్లో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ ( Governor Tamil Sai Soundararajan ) ఓ ప్రకటనలో సందేశమిచ్చారు. ఓటు వేయడం అనేది ప్రజాస్వామ్య ప్రక్రియలో అత్యంత ప్రాధాన్యత గల హక్కు అని చెప్పారు. ఓటర్లు ఈ ఎన్నికల్లో ఓటు వేయాలని గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ తెలిపారు.

Updated Date - 2023-11-28T21:34:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising