ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

BJP: కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో ఎంపీ బండిసంజయ్ భేటీ

ABN, Publish Date - Dec 22 , 2023 | 06:36 PM

కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ ( Minister Ashwini Vaishnav ) తో బీజేపీ ఎంపీ బండి సంజయ్ కుమార్ ( MP Bandisanjay ) భేటీ అయ్యారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. ప్రధానంగా కరీంనగర్ నుంచి తిరుపతికి వారానికి 4 రోజులు రైలుని నడపాలని విన్నవించారు.

ఢిల్లీ: కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ ( Minister Ashwini Vaishnav ) తో బీజేపీ ఎంపీ బండి సంజయ్ కుమార్ ( MP Bandisanjay ) భేటీ అయ్యారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. ప్రధానంగా కరీంనగర్ నుంచి తిరుపతికి వారానికి 4 రోజులు రైలుని నడపాలని విన్నవించారు. బండి సంజయ్ వినతికి రైల్వే మంత్రి సానుకూలంగా స్పందించారు. అలాగే కరీంనగర్-హసన్‌పర్తి కొత్త రైల్వే లేన్ ఫైనల్ లోకేషన్ సర్వే పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు. జమ్మికుంట రైల్వే స్టేషన్ వద్ద ఆయా రైళ్లను నిలిపేసే అంశాన్ని పరిశీలించాలని అధికారులకు అశ్వినీ వైష్ణవ్ సూచించారు. పెద్దపల్లి-నిజామాబాద్ రైల్వేలైన్‌కు సంబంధించి డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపర్చాలని మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ ఆదేశించారు.

Updated Date - Dec 22 , 2023 | 06:36 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising