ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

TS Elections: బీఆర్ఎస్-బీజేపీ శ్రేణుల ఘర్షణ.. డబ్బు పంపిణీపై పోలీసులు స్పందించలేదని బండి సంజయ్ ఫైర్

ABN, First Publish Date - 2023-11-28T22:39:04+05:30

కొత్తపల్లిలో ఉద్రిక్తత నెలకొంది. బీఆర్ఎస్ - బీజేపీ శ్రేణులు ఘర్షణకు దిగారు. బీజేపీ కార్యకర్తలను పోలీసులు అడ్డుకుంటున్నారు. పోలీసుల తీరుపై బీజేపీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

కరీంనగర్ జిల్లా: కొత్తపల్లిలో ఉద్రిక్తత నెలకొంది. బీఆర్ఎస్ - బీజేపీ శ్రేణులు ఘర్షణకు దిగారు. బీజేపీ కార్యకర్తలను పోలీసులు అడ్డుకుంటున్నారు. పోలీసుల తీరుపై బీజేపీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. డబ్బుల పంపిణీ జరుగుతోందని బీజేపీ శ్రేణులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ ఎంపీ బండి సంజయ్ సంఘటన స్థలానికి చేరుకున్నారు. బీఆర్ఎస్ శ్రేణుల తీరుపై బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆరెస్ నేతలు డబ్బులు పంచుతున్నా పోలీసులు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.

తెలంగాణ వ్యాప్తంగా అసెంబ్లీ ఎన్నికల ప్రచార ఘట్టం ముగిసింది. ఈ నెల 30న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.

Updated Date - 2023-11-28T22:44:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising