ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Eetala: బీఆర్ఎస్ నేతలు బ్రోకర్లుగా మారారు.. కేసీఆర్‌పై ఈటల ఆగ్రహం

ABN, First Publish Date - 2023-11-12T12:47:20+05:30

అధికార బీఆర్ఎస్(BRS) నేతలు బ్రోకర్లుగా వ్యవహరిస్తున్నారని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్(Eetala Rajendar) తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సిద్దిపేట(Siddipet) జిల్లాలో ఇవాళ పర్యటించిన ఆయన గజ్వేల్, ప్రజ్ఞాపూర్‌లో బీజేపీ(BJP) కార్యాలయాలకు ప్రారంభించారు.

సిద్దిపేట: అధికార బీఆర్ఎస్(BRS) నేతలు బ్రోకర్లుగా వ్యవహరిస్తున్నారని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్(Eetala Rajendar) తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సిద్దిపేట(Siddipet) జిల్లాలో ఇవాళ పర్యటించిన ఆయన గజ్వేల్, ప్రజ్ఞాపూర్‌లో బీజేపీ(BJP) కార్యాలయాలకు ప్రారంభించారు. ఉద్యమ నాయకుడు చేతిరెడ్డి లింగారెడ్డిని పార్టీలో చేర్చుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన మీటింగ్ లో మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ధరణి పోర్టల్(Dharani Portal) తీసుకువచ్చి భూములపై హక్కులు లేకుండా చేశారని ఆరోపించారు.

తాను గజ్వేల్‌లోని ఏ గ్రామంలో పర్యటించినా అధికార పార్టీ నేతలు భూములు లాక్కున్నారని ఫిర్యాదులు వస్తున్నాయని ఆరోపించారు. మళ్లీ కేసీఆర్ గెలిస్తే ఉన్న ఇళ్లు కూడా లాక్కుంటారని విమర్శించారు. తెలంగాణలో రానున్న ఎన్నికల్లో గెలిచేది బీజేపీ జెండానే అని ధీమా వ్యక్తం చేశారు.

Updated Date - 2023-11-12T12:47:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising