ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

TS NEWS: ల్యాంకోహిల్స్‌ భవనంపై నుంచి దూకి యువతి ఆత్మహత్య.

ABN, First Publish Date - 2023-08-12T18:33:47+05:30

నగరంలో విషాదం జరిగింది. భవనం పై నుంచి ఓ యువతి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఈసంఘటన రాయదుర్గం పోలీస్ స్టేషన్(Rayadurgam Police Station) పరిధిలో చోటుచేసుకుంది.

హైదరాబాద్(Hyderabad): నగరంలో విషాదం జరిగింది. భవనంపై నుంచి ఓ యువతి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన రాయదుర్గం పోలీస్ స్టేషన్(
Rayadurgam Police Station) పరిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. మణికొండ ల్యాంకోహిల్స్‌(Manikonda Lancohills)లో నిన్న(శుక్రవారం) అర్ధరాత్రి 21వ అంతస్తు పై నుంచి బిందుశ్రీ(28) అనే యువతి కిందకు దూకింది. దీంతో తీవ్ర రక్త స్రావంతో అక్కడికక్కడే మృతిచెందింది. ల్యాంకోహిల్స్‌ 15 LH బ్లాకులో గల పూర్ణ చందర్‌రావు ఇంట్లో చిల్డ్రన్ కేర్ టేకర్‌గా తూర్పు గోదావరి జిల్లాకు చెందిన బిందు శ్రీ పనిచేస్తోంది. కాగా యువతి ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఉస్మానియా హాస్పిటల్‌(Osmania Hospital)కు తరలించారు. రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

Updated Date - 2023-08-12T18:44:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising