ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Khairathabad Ganesh : ప్రారంభమైన ఖైరతాబాద్ వినాయకుడి శోభాయాత్ర

ABN, First Publish Date - 2023-09-28T07:23:34+05:30

ఖైరతాబాద్ వినాయకుడి శోభాయాత్ర మొదలైంది. ఉదయం 6 గంటలకే శోభాయాత్ర ప్రారంభమైంది. ఉదయం11 గంటలకు క్రేన్ నెంబర్ 4 కి చేరుకోనున్నాడు.

హైదరాబాద్ : ఖైరతాబాద్ వినాయకుడి శోభాయాత్ర మొదలైంది. ఉదయం 6 గంటలకే శోభాయాత్ర ప్రారంభమైంది. ఉదయం11 గంటలకు క్రేన్ నెంబర్ 4 కి చేరుకోనున్నాడు. మధ్యాహ్నం 12 గంటలకు బడా గణేష్ నిమజ్జనం పూర్తికానుంది. ఇక ఆ తరువాత మిగతా వినాయకుల నిమజ్జన కార్యక్రమం జరగనుంది. గతంలో అయితే జంట నగరాల్లోని వినాయక నిమజ్జనం ముగిశాక చివరిలో ఖైరతాబాద్ వినాయకుడి నిమజ్జనం ఉండేది. చివరిలో బడా గణేష్ నిమజ్జనం పెట్టుకుంటే ఇబ్బంది తలెత్తుతోందని ముందుగానే నిర్వహిస్తున్నారు. కాగా.. ఈసారి ఖైరతాబాద్ వినాయకుడి శోభాయాత్రలో బ్యాండ్‌కు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. ఇక బాలాపూర్ వినాయకుడి ఊరేగింపు సైతం ప్రారంభమైంది.

Updated Date - 2023-09-28T09:36:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising