ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

KTR:కాంగ్రెస్‌కు 40 సీట్లూ కష్టమే.. వచ్చేది బీఆర్ఎస్ సర్కారే: కేటీఆర్

ABN, First Publish Date - 2023-11-05T18:52:58+05:30

తెలంగాణకు కాంగ్రెస్ పార్టీ చేసిందేమీలేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీరామారావు(KTR) విమర్శించారు. ఆదివారం ఆమనగల్ లో బీఆర్ఎస్ ప్రజాశీర్వాద సభలో ఆయన మాట్లాడుతూ.. రైతు బంధు, రైతు బీమా ఇచ్చే నాయకుడు సీఎం కేసీఆర్ అని ఉద్ఘాటించారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలంగాణ ఎన్నికల్లో(Telangana Elections) కాంగ్రెస్ కి 40 సీట్లు రావడమూ కష్టమేనని జోస్యం చెప్పారు.

కల్వకుర్తి : తెలంగాణకు కాంగ్రెస్ పార్టీ చేసిందేమీలేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీరామారావు(KTR) విమర్శించారు. ఆదివారం కల్వకుర్తి నియోజకవర్గం ఆమన్ గల్ లో బీఆర్ఎస్ ప్రజాశీర్వాద సభలో ఆయన మాట్లాడుతూ.. రైతు బంధు, రైతు బీమా ఇచ్చే నాయకుడు సీఎం కేసీఆర్ అని ఉద్ఘాటించారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలంగాణ ఎన్నికల్లో(Telangana Elections) కాంగ్రెస్ కి 40 సీట్లు రావడమూ కష్టమేనని జోస్యం చెప్పారు. కాంగ్రెస్(Congress) అధికారంలోకి రాబోదని అన్నారు. కేసీఆర్ సింహం లాంటోడని.. సింహం సింగిల్‌గానే వస్తుందని వ్యాఖ్యానించారు. విపక్షాలు ఇచ్చే డబ్బులు తీసుకుని ఓటు మాత్రం కారు గుర్తుకే వేయాలని ఓటర్లను కోరారు. తెలంగాణలో దేశంలోనే ఎక్కడా లేనన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. ప్రజా సంక్షేమం జరగాలన్నా.. అభివృద్ధి కొనసాగాలన్న కారును గెలిపించాలని విన్నవించారు. ఈ సందర్భంగా పలువురు విపక్ష నేతలు బీఆర్ఎస్ లో చేరారు.

Updated Date - 2023-11-05T19:01:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising