Home » KTR
Kancha Gachibowli land Issue: సుప్రీంకోర్టు ఉత్తర్వులు హైదరాబాద్తో పాటు తెలంగాణ పర్యావరణ పరిరక్షణకు గొప్ప ఊతమని కేటీఆర్ చెప్పుకొచ్చారు. గొంతులేని మూగజీవాల కోసం, చెట్ల కోసం, పర్యావరణం కోసం అండగా నిలబడిన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులకు ధన్యవాదాలు తెలిపారు.
తెలంగాణలో కాంగ్రెస్ మోసపూరిత పాలనను చూశాక.. ఒక్కసారి ఓటేస్తే ఐదేళ్ల శిక్ష అన్నట్లుగా తయారైందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎద్దేవా చేశారు.
KTR: సీఎం రేవంత్రెడ్డిపై మాజీ మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎస్సీ, ఎస్టీలను రేవంత్ మోసం చేశారని ఆరోపించారు. దళిత బంధు ఇవ్వడంలో రేవంత్ ప్రభుత్వం విఫలమైందని కేటీఆర్ విమర్శించారు.
కంచి గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూమిని తాకట్టుపెట్టినట్లు టీపీసీసీ అధ్యక్షుడు చెబుతుంటే, తాకట్టు పెట్టలేదని మంత్రులు, ముఖ్యమంత్రి చెబుతున్నారని, అందరూ ఒక గదిలో కూర్చుని అసలు అమ్ముకున్నారో, కుదవపెట్టారో చెప్పాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ గ్యారెంటీలపై అడుగడుగునా నిలదీస్తున్నది, హెచ్సీయూ భూములపై పోరాడుతున్నది తామేనని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు.
కంచ గచ్చిబౌలి భూముల్లో పర్యావరణ విధ్వంసంతో పాటు రూ.10 వేల కోట్ల బడా ఆర్థిక మోసం కూడా జరిగిందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపించారు.
Mahesh Kumar Goud: రేవంత్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేస్తున్న విమర్శలు నేపథ్యంలో పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ తనదైన శైలిలో స్పందించారు. ఆ క్రమంలో కేటీఆర్ అరెస్ట్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. అలాగే కేసీఆర్ ఫ్యామిలీపై సీబీఐతో విచారణ జరపాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
Sridhar on KTR Allegations: మాజీ మంత్రి కేటీఆర్పై మంత్రి శ్రీధర్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు హెచ్సీయూ భూముల విషయంలో కేటీఆర్ చేసిన ఆరోపణలను ఖండిస్తున్నామన్నారు.
KTR Vs CM Revanth: హెచ్సీయూ భూముల వ్యవహారానికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ విమర్శనాస్త్రాలు సంధించారు. ఈ స్కాం కర్త, కర్మ, క్రియ.. ముఖ్యమంత్రి అంటూ ఆరోపించారు.
టీఆర్ భూములు చెరబట్టడం, బుల్డోజర్లు ఉపయోగించడం అభివృద్ధి కాదని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్పై అవినీతికి సంబంధించిన ప్రశ్నలు కూడా చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ పనులు నత్తనడకగా సాగుతున్నాయని విమర్శించారు