ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

BJP: NVSS ప్రభాకర్ 48 గంటల నిరాహార దీక్ష

ABN, First Publish Date - 2023-08-19T14:47:58+05:30

హైదరాబాద్: డబుల్ బెడ్రూం ఇళ్ల కోసం ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే ఎవ్వీఎస్ఎస్ ప్రభాకర్ 48 గంటల నిరాహార దీక్ష చేపట్టారు. ఆయనకు మద్దతుగా దీక్షలో రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్ పాల్గొన్నారు.

హైదరాబాద్: డబుల్ బెడ్రూం (Double Bedroom) ఇళ్ల కోసం ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే (Ex MLA) ఎవ్వీఎస్ఎస్ ప్రభాకర్ (NVSS Prabhakar) 48 గంటల నిరాహార దీక్ష (Hunger Strike) చేపట్టారు. ఆయనకు మద్దతుగా దీక్షలో రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్ (MP Lakshman) పాల్గొన్నారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ.. దశాబ్ది ఉత్సవాలు చేసుకున్నప్పటకీ పేదలకు సీఎం కేసీఆర్ (CM KCR) నిలువ నీడ కూడా లేకుండా చేశారని, ఇచ్చిన వాగ్దానం ఒక్కటైన ముఖ్యమంత్రి నెరవేర్చారా? అని ప్రశ్నించారు. డబుల్ బెడ్ రూంలపై బీజేపీ (BJP) ఉద్యమం మొదలు పెట్టిన తర్వాతే కదలిక మొదలయిందన్నారు.

ప్రధానమంత్రి ఆవాస యోజనలో యూపీలో లక్షల ఇళ్లు నిర్మాణం జరిగి పేదలకు వితరణ కూడా జరిగిందని ఎంపీ లక్ష్మణ్ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ యూపీకి వస్తే.. ఆవాస యోజన ఇండ్లు చూపిస్తానని అన్నారు. కేసీఆర్ వైఫల్యాలపై ప్రజలు బుద్ది చెప్పడానికి సిద్దంగా ఉన్నారని లక్ష్మణ్ వ్యాఖ్యానించారు.

Updated Date - 2023-08-19T14:47:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising