Home » Prabhakara Rao
హైదరాబాద్: డబుల్ బెడ్రూం ఇళ్ల కోసం ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే ఎవ్వీఎస్ఎస్ ప్రభాకర్ 48 గంటల నిరాహార దీక్ష చేపట్టారు. ఆయనకు మద్దతుగా దీక్షలో రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్ పాల్గొన్నారు.