ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

NVSS Prabhakar : చెరువులను కబ్జా చేస్తుంది బీఆర్ఎస్ నేతలే

ABN, First Publish Date - 2023-09-06T13:49:05+05:30

తొమ్మిదేళ్ళల్లో సీఎం కేసీఆర్, కేటీఆర్‌లు సిటీలో సమస్యలు తీర్చలేకపోయారని బీజేపీ నేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ అని పేర్కొన్నారు. రాజ్‌భవన్ ముందు మోకాళ్ళ లోతు నీళ్ల అంటూ మాట్లాడిన.. కేసీఆర్, కేటీఆర్ ఇప్పుడేమంటారని ప్రశ్నించారు.

హైదరాబాద్ : తొమ్మిదేళ్ళల్లో సీఎం కేసీఆర్, కేటీఆర్‌లు సిటీలో సమస్యలు తీర్చలేకపోయారని బీజేపీ నేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ అని పేర్కొన్నారు. రాజ్‌భవన్ ముందు మోకాళ్ళ లోతు నీళ్ల అంటూ మాట్లాడిన.. కేసీఆర్, కేటీఆర్ ఇప్పుడేమంటారని ప్రశ్నించారు. చిన్నారి మిథున్ నాలలో కొట్టుకుపోవటం బాధాకరమన్నారు. వర్షాలతో నలుగురు పిల్లలు, మరో నలుగురు పెద్దవారు నాలలో కొట్టుకోపోయారన్నారు. రాబోయే కాలానికి ఎలాంటి ప్రణాళికలు వెయ్యాలనే విషయమై కేటీఆర్‌కు దూరదృష్టి లేదన్నారు. నగరంలో ఒక్క చెరువు కూడా మిషన్ కాకతీయ కింద బాగు చేయలేదని ప్రభాకర్ అన్నారు. చెరువులను కబ్జా చేస్తుంది బీఆర్ఎస్ నేతలేనన్నారు. హైదరాబాద్ నుండి వచ్చే ఆదాయంతో జేబులు నింపుకోవడం కోసం పనులు చేస్తున్నారన్నారు. హైదరాబాద్ ఆదాయాన్ని ప్రజలు మంచి జరిగే విధంగా ఖర్చు పెట్టాలన్నారు. పని లేని.. పనికి మాలిన కమిటీ మంత్రి మనకు అవరసరం లేదని ప్రభాకర్ అన్నారు.

Updated Date - 2023-09-06T13:49:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising