ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

TSRTC: దసరాకు సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులకు శుభవార్త

ABN, First Publish Date - 2023-09-21T17:30:56+05:30

తెలుగు పండుగలల్లో అతి ముఖ్యమైన పండుగ విజయదశమి. ఈ ఏడాది అక్టోబరు 23న దసరా పండుగ(Dussehra festival) రావడంతో హైదరాబాద్ నగరం నుంచి సొంతూర్లకు వెళ్లే ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ శుభవార్త(Telangana RTC is good news) తెలిపింది.

హైదరాబాద్: తెలుగు పండుగలల్లో అతి ముఖ్యమైన పండుగ విజయదశమి. ఈ ఏడాది అక్టోబరు 23న దసరా పండుగ(Dussehra festival) రావడంతో హైదరాబాద్ నగరం నుంచి సొంతూర్లకు వెళ్లే ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ శుభవార్త(Telangana RTC is good news) తెలిపింది. ముందస్తు బుకింగ్ చేసుకునేవారికి 10 శాతం రాయితీ కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. అక్టోబరు 15-29 మధ్య రానుపోనూ టికెట్లు బుక్ చేసుకుంటే రాయితీ ఇస్తోంది. తిరుగు ప్రయాణంపై 10 శాతం రాయితీని టీఎస్ఆర్టీసీ(TSRTC) ప్రకటించింది. ఈ నెల 30వ తేదీలోగా రిజర్వేషన్ చేసుకుంటేనే రాయితీ సౌకర్యం ఉంటుందని టీఎస్ఆర్టీసీ(TSRTC) స్పష్టం చేసింది. రిజర్వేషన్ సదుపాయం కలిగిన అన్ని రకాల బస్సుల్లో ఈ రాయితీ అమలు చేస్తామని వివరించింది. దూరప్రాంతాలకు వెళ్లేవారికి ఈ రాయితీ ఉపయుక్తంగా ఉంటుందని టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ తెలిపారు. ఈ బంపరాఫర్ ప్రకటించడంతో ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - 2023-09-21T17:35:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising