ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Nagam: మర్రి జనార్దన్రెడ్డి పద్ధతి మార్చుకోవాలని నాగం హెచ్చరిక

ABN, First Publish Date - 2023-01-07T17:07:20+05:30

మార్కండేయ ప్రాజెక్ట్ పనులు పూర్తి చేయాలని నాగం జనార్ధన్రెడ్డి (Nagam Janardhan Reddy) డిమాండ్ చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నాగర్కర్నూల్: మార్కండేయ ప్రాజెక్ట్ పనులు పూర్తి చేయాలని నాగం జనార్ధన్రెడ్డి (Nagam Janardhan Reddy) డిమాండ్ చేశారు. ప్రాజెక్టు కోసం శిలాఫలకం వేసి 6 నెలల్లో పనులు పూర్తి చేస్తామని మంత్రి కేటీఆర్ చెప్పారని నాగం గుర్తు చేశారు. అయితే ప్రాజెక్ట్కు రూ.76.96 కోట్ల నిధులు మంజూరు చేసినా తట్ట మట్టిని కూడా తీయించలేదని నాగం జనార్ధన్రెడ్డి విమర్శించారు. పనులు ప్రారంభించకపోతే శిలాఫలకం దగ్గర దీక్షకు కూర్చుంటానని నాగం హెచ్చరించారు. దౌర్జన్యాలకు దిగుతున్న టీఆర్ఎస్ (TRS) ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి (marri janardhan reddy) పద్ధతి మార్చుకోవాలని నాగం జనార్దన్ రెడ్డి అన్నారు.

Updated Date - 2023-01-07T17:09:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising