Home » Nagarkurnool
నల్లమల అభయారణ్యంలో వెయ్యి అడుగుల లోయలో కొలువైన లింగమయ్యస్వామి దర్శనం కోసం రెండోరోజైన శనివారం భక్తులు భారీగా తరలివచ్చారు.
నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టరేట్లో బాంబు పెట్టానంటూ ఓ గుర్తుతెలియని దుండగుడు మెయిల్ చేయడం తీవ్ర కలకలం రేపింది. కలెక్టరేట్లో బాంబు పెట్టానని, గురువారం మధ్యాహ్నం దాన్ని పేల్చేస్తానని బెదిరిస్తూ మెయిల్ చేశాడు.
నాగర్కర్నూలు జిల్లా ఊర్కొండపేటలో ఓ వివాహిత(27)పై సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఏడుగురు నిందితులు.. తర్వాత కూడా అతి దారుణంగా వ్యవహరించారు.
Nagar Kurnool Incident: నాగర్కర్నూల్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఓ కుటుంబం దైవదర్శనానికి రాగా.. అందులో ఓ మహిళపట్ల కొందరు యువకులు ప్రవర్తించిన తీరు ఇప్పుడు సంచలనంగా మారింది.
తెలంగాణలోని నాగర్కర్నూలు జిల్లా, ప్రభుత్వ మెడికల్ కాలేజీలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. మూడు రోజుల క్రితం రాత్రి సమయంలో ఫస్టియర్ ఇయర్ విద్యార్థిపై సీనియర్ విద్యార్థులు ర్యాగింగ్కు పాల్పడ్డారు. అతనిపై వికృత చేష్టలకు పాల్పడ్డారు. దీనిపై బాధిత విద్యార్థి కాలేజీ ప్రిన్స్పాల్, పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
శ్రీశైలం ఎడమగట్టు కాలువ (ఎస్ఎల్బీసీ) టన్నెల్లో ఇకపై డ్రిల్లింగ్ అండ్ బ్లాస్టింగ్ విధానం అనుసరించాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. సొరంగం తవ్వకం కొనసాగింపుతోపాటు ప్రస్తుతం టన్నెల్ ప్రమాదస్థలి వద్ద చేపడుతున్న సహాయక చర్యల్లో కూడా ఈ విధానాన్ని అమలు చేయాలన్న నిర్ణయానికి వచ్చింది.
ఎస్ఎల్బీసీ సొరంగంలో ఊట నీటి ఉధృతి క్రమంగా పెరుగుతోంది. దీని వల్ల సహాయక చర్యల్లో అవాంతరాలు ఉత్పన్నమవుతాయి. దీంతో సొరంగంలో చిక్కుకున్న కార్మికుల ఆచూకీ కనుగొనడం మరింత కష్టంగా మారింది.
సప్త నదుల సంగమ క్షేత్రం నాగర్కర్నూలు జిల్లా, ఏపీ సరిహద్దులోని సంగమేశ్వరాలయం కృష్ణానది జలాధివాసం నుంచి గురువారం పూర్తిగా బయటపడింది.
నాగర్ కర్నూల్:ఎస్ఎల్బీసీ టన్నెల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. గల్లంతైన కార్మికుల మృత దేహాల గుర్తింపు కోసం రోబోలను రంగంలోకి దించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో మంగళవారం సాయంత్రం రోబోలు వచ్చే అవకాశం ఉంది.
SLBC Tunnel: ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. గల్లంతు అయిన కార్మికులను గుర్తించడంలో పురోగతి కనిపిస్తోంది. స్నిపర్ డాగ్స్ కార్ఆమికుల నవాళ్లను గుర్తించాయి.