ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Congress: దళిత గిరిజనులను మోసగిస్తున్న బీఆర్ఎస్: రామ్మోహన్‌రెడ్డి

ABN, First Publish Date - 2023-08-23T16:10:05+05:30

ఎన్నికలొచ్చినప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం(BRS Govt) ఆచరణ సాధ్యం కాని హమీలిచ్చి దళిత గిరిజనులను మోసం చేస్తోందని పరిగి మాజీ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి(Rammohan Reddy ) విమర్శిచారు.

వికారాబాద్ జిల్లా(పరిగి): ఎన్నికలొచ్చినప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం(BRS Govt) ఆచరణ సాధ్యం కాని హమీలిచ్చి దళిత గిరిజనులను మోసం చేస్తోందని పరిగి మాజీ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి(Rammohan Reddy ) విమర్శిచారు. బుధవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 26న చేవెళ్ల(Chevella)లో జరిగే కాంగ్రెస్ దళిత డిక్లరేషన్ సభను విజయవంతం చేయాలని కాంగ్రెస్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు.కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, పలువురు జాతీయ రాష్ట్ర స్థాయి నాయకులు సభకు హాజరవుతారని చెప్పారు. సభ ద్వారా కాంగ్రెస్ దళిత గిరిజనులకు ఏం చేసింది... మున్ముందు ఏం చేయబోతోంది వివరిస్తామన్నారు. సభ ఏర్పాట్లను పరిశీలించి కార్యకర్తలను సన్నద్ధం చేసేందుకు 24వ తేదీన రేవంత్‌రెడ్డి పరిగి వస్తారని రామ్మోహన్‌రెడ్డి తెలిపారు.

Updated Date - 2023-08-23T16:10:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising