ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

AP News: చిలకలూరిపేట మండలంలో బస్సు బోల్తా.. 20 మందికి గాయాలు..

ABN, Publish Date - Jun 01 , 2024 | 08:30 AM

చిలకలూరిపేట మండలం లింగంగుంట్ల వద్ద బస్సు బోల్తా పడింది. హైదరాబాద్ నుంచి కందుకూరు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్ బస్సు.. అదుపు తప్పి రోడ్డు పక్కన పడిపోవడంతో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 20 మందికి గాయాలు అయ్యాయి. వెంటనే క్షతగాత్రులను స్థానికులు అంబులెన్స్ ద్వారా చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

పల్నాడు: చిలకలూరిపేట మండలం లింగంగుంట్ల వద్ద బస్సు బోల్తా పడింది. హైదరాబాద్ నుంచి కందుకూరు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్ బస్సు.. అదుపు తప్పి రోడ్డు పక్కన పడిపోవడంతో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 20 మందికి గాయాలు అయ్యాయి. వెంటనే క్షతగాత్రులను స్థానికులు అంబులెన్స్ ద్వారా చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

ఈ వార్తలు కూడా చదవండి..

‘బ్యాలెట్‌’ ఉత్తర్వులు సరైనవే

మాకు మీరు.. మీకు మేము!

Read Latest AP News and Telugu News

Updated Date - Jun 01 , 2024 | 08:30 AM

Advertising
Advertising