ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Chittoor: పుంగనూరులో వైసీపీ అధికార దుర్వినియోగం.. ఎన్నికల కోసం వాలంటీర్ల వాడకం

ABN, Publish Date - Mar 13 , 2024 | 10:14 PM

మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇలాఖాలో వైసీపీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోంది. ఎన్నికల కోసం వాలంటీర్లను ఎడాపెడా వాడుకుంటోంది. ఓటర్లకు మభ్యపెట్టడానికి తీసుకువచ్చిన చీరలను వార్డు సచివాలయాల్లో ఉంచారు.

చిత్తూరు: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇలాఖాలో వైసీపీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోంది. ఎన్నికల కోసం వాలంటీర్లను ఎడాపెడా వాడుకుంటోంది. ఓటర్లకు మభ్యపెట్టడానికి తీసుకువచ్చిన చీరలను వార్డు సచివాలయాల్లో ఉంచారు. పుంగనూరు పట్టణం శాంతినగర్ వార్డు సచివాలయం నుంచి ఆటోలు ఇతర వాహనాల్లో తరలించి వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది చీరలు పంచుతున్నారు. ఓటర్లను మభ్యపెట్టడానికి చీరలు పంచుతున్నారని స్థానికులు మండిపడ్డారు. పెద్దాయన పంచమన్నారంటూ సచివాలయ సిబ్బంది చెప్పడం గమనార్హం.

Updated Date - Mar 13 , 2024 | 10:16 PM

Advertising
Advertising