ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

MINISTER SATYAKUMAR: సభ్యత్వ నమోదులో ధర్మవరం ముందుండాలి

ABN, Publish Date - Sep 16 , 2024 | 12:14 AM

భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదులో ప్రతి ఒక్క కార్యకర్త భాగస్వాములై ధర్మవరాన్ని రాష్ట్రంలోనే ప్రథమస్థానంలో నిలపాలని రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ పిలుపునిచ్చారు.

Speaking Minister Satyakumar

ధర్మవరం, సెప్టెంబరు 15: భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదులో ప్రతి ఒక్క కార్యకర్త భాగస్వాములై ధర్మవరాన్ని రాష్ట్రంలోనే ప్రథమస్థానంలో నిలపాలని రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ పిలుపునిచ్చారు. పట్టణంలోని 8వ వార్డులో ఆదివారం శ్రీరాములవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం సభ్యత్వ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మంత్రి హాజరయ్యారు. మంత్రి మాట్లాడుతూ.. బీజేపీ ప్రతి మూడుసంవత్సరాల ఒకసారి సభ్యత్వం చేపడతామన్నారు. 18 కోట్ల సభ్యత్వంతో ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీ బీజేపీ అన్నారు. ప్రదాని నరేంద్రమోదీ పాలనలో ప్రపంచ వ్యాప్తంగా అందరూ మంచిగుర్తింపును తెచ్చిపెట్టడం. దేశప్రజలందరికీ పథకాలు పెడుతున్నామన్నారు. పేదరికాన్ని పారదోలేందుకు పార్టీ మరింత కృషిచేస్తోందన్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు జీఎం శేఖర్‌, ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు దేవానంద్‌, నాయకులు గిర్రాజు నగేశ, ఓబుళేశు, చంద్రశేఖర్‌, గిర్రాజురవి పాల్గొన్నారు.

Updated Date - Sep 16 , 2024 | 12:14 AM

Advertising
Advertising