ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

MLA DAGGUPATI : మాది చేతల ప్రభుత్వం

ABN, Publish Date - Sep 25 , 2024 | 12:15 AM

మాది మాటల ప్రభు త్వం కాదని.. చేతల ప్రభుత్వమని ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్‌ పేర్కొన్నారు. స్థానిక లక్ష్మీనగర్‌లో మంగళవారం ఇది మంచి ప్రభుత్వం కా ర్యక్రమాన్ని నిర్వహించారు. స్థానికంగా ఇంటింటికీ తిరిగి సంబంధిత కరప త్రాలు పంపిణీ చేశారు. వంద రోజుల్లో చేపట్టిన కార్యక్రమాలను ప్రజలకు వివరించారు.

MLA Daggupati Prasad participated in the program

ఎమ్మెల్యే దగ్గుపాటి

అనంతపురం అర్బన, సెప్టెంబరు 24 : మాది మాటల ప్రభు త్వం కాదని.. చేతల ప్రభుత్వమని ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్‌ పేర్కొన్నారు. స్థానిక లక్ష్మీనగర్‌లో మంగళవారం ఇది మంచి ప్రభుత్వం కా ర్యక్రమాన్ని నిర్వహించారు. స్థానికంగా ఇంటింటికీ తిరిగి సంబంధిత కరప త్రాలు పంపిణీ చేశారు. వంద రోజుల్లో చేపట్టిన కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. నగరాభివృద్ది విషయంలో స్పష్టమైన ప్రణాళికలతో ఉన్నామ న్నారు. కార్యకర్తలకు ఏ కష్టం వచ్చినా తాను అందుబాటులో ఉంటానని ఆయన స్పష్టం చేశారు. నగర కమిషనర్‌ నాగరాజు, తహసీల్దార్‌ హరి కుమార్‌, టీడీపీ నాయకులు తలారి ఆదినారాయణ, బుగ్గయ్య చౌదరి, గా జుల ఆదెన్న, బీజేపీ జిల్లా అధ్యక్షుడు సందిరెడ్డి శ్రీనివాసులు, సుధాకర్‌ నాయుడు, కొండవీటి భావన, చేపల హరి, విశాలాక్షి, కుంచెపు వెంకటేష్‌, సంగా తేజస్విని, పోతుల లక్ష్మీనరసింహులు తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా నగరంలోని ఐదో రోడ్డులో హేమంత, జయప్రకాష్‌, నారాయ ణ, శ్రీనివాస్‌ గౌడ్‌, చలపతి, చరణ్‌ మిత్ర బృందం ఏర్పాటు చేసిన ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Sep 25 , 2024 | 12:15 AM