ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Balashauri and Keshineni Nani: బెజవాడ నుంచి ముంబైకి డైలీ ఫ్లైట్‌

ABN, Publish Date - Jun 16 , 2024 | 04:18 AM

దేశ వాణిజ్య రాజధాని ముంబైకి విజయవాడ నుంచి డైలీ ఫ్లైట్‌ ప్రారంభమైంది. విజయవాడ(గన్నవరం) అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి శనివారం రాత్రి 7.15 గంటలకు 180 సీట్ల సామర్థ్యం కలిగిన ఎయిర్‌ఇండియా ఎయిర్‌బస్‌ విమానం బయలుదేరింది.

  • ప్రారంభించిన ఎంపీలు బాలశౌరి, కేశినేని చిన్ని

  • బెజవాడ నుంచి ముంబైకి డైలీ ఫ్లైట్‌

  • ప్రారంభించిన ఎంపీలు బాలశౌరి, కేశినేని చిన్ని

విజయవాడ, జూన్‌ 15(ఆంధ్రజ్యోతి): దేశ వాణిజ్య రాజధాని ముంబైకి విజయవాడ నుంచి డైలీ ఫ్లైట్‌ ప్రారంభమైంది. విజయవాడ(గన్నవరం) అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి శనివారం రాత్రి 7.15 గంటలకు 180 సీట్ల సామర్థ్యం కలిగిన ఎయిర్‌ఇండియా ఎయిర్‌బస్‌ విమానం బయలుదేరింది. ముంబై నుంచి విజయవాడకు 153 మంది ప్రయాణికులు రాగా విజయవాడ నుంచి 142 మంది ప్రయాణికులు ముంబైకి బయలుదేరారు. ముంబై విమాన సర్వీసును మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి, విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని సంయుక్తంగా ప్రారంభించారు. గన్నవరం ఎయిర్‌పోర్టు ఇంటీరియం టెర్మినల్‌ బిల్డింగ్‌లో ఏర్పాటు చేసిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో కేక్‌ కటింగ్‌ చేసిన అనంతరం, ఎంపీలు ప్రయాణికులకు బోర్డింగ్‌ పాస్‌లను అందించారు. విమానానికి ఫైర్‌ ఇంజన్లతో నీటిని చల్లి స్వాగతం పలికారు.

Updated Date - Jun 16 , 2024 | 04:18 AM

Advertising
Advertising