ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

YCP: మంత్రి పెద్దిరెడ్డిపై కదిరి వైసీపీ నేతల రివర్స్ ఎటాక్

ABN, Publish Date - Jan 13 , 2024 | 03:25 PM

మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ( Peddireddy Ramachandra Reddy ) పై కదిరి వైసీపీ నేతలు ( YCP Leaders ) రివర్స్ ఎటాక్ చేశారు. ‘మా జిల్లా... నియోజకవర్గంపై మీ పెత్తనం ఏంటి’ అని సోషల్ మీడియా వేదికగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డిపై కదిరి ఎమ్మెల్యే సిద్ధారెడ్డి అనుచరులు విరుచుకుపడ్డారు.

అనంతపురం: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ( Peddireddy Ramachandra Reddy ) పై కదిరి వైసీపీ నేతలు ( YCP Leaders ) రివర్స్ ఎటాక్ చేశారు. ‘మా జిల్లా... నియోజకవర్గంపై మీ పెత్తనం ఏంటి’ అని సోషల్ మీడియా వేదికగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డిపై కదిరి ఎమ్మెల్యే సిద్ధారెడ్డి అనుచరులు విరుచుకుపడ్డారు. సర్వేల పేరుతో తమ నేతల భవిష్యత్తును నాశనం చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పులివెందుల పక్కనే ఉన్న కదిరిలో ఏం జరుగుతుందో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి తెలుసుకోవాలని సోషల్ మీడియా వేదికగా వైసీపీ నేతలు ప్రశ్నల వర్షం కురిపించారు. కదిరి అసెంబ్లీ టికెట్‌ను 25 కోట్లకు వైసీపీ జోనల్ ఇన్‌చార్జి అమ్మేశారని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై సామాజిక మాధ్యమంలో వైసీపీ నేత పోస్టులు పెట్టడం చర్చానీయాంశంగా మారింది.

Updated Date - Jan 13 , 2024 | 03:25 PM

Advertising
Advertising