ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

వరద బాధితుల సహాయార్థం రూ.5 లక్షల విరాళం

ABN, Publish Date - Sep 18 , 2024 | 12:06 AM

కాకినాడ సిటీ, సెప్టెంబరు 17: విజయవాడ వరద బాధితుల సహాయార్థం కాకినాడ లిటరరీ అసోసియేషన్‌ (టౌన్‌ హాల్‌) సభ్యులు సీఎం సహాయనిధికి రూ.5లక్షల విరాళం

ఎమ్మెల్యేకు చెక్కు అందజేస్తున్న టౌన్‌ హాల్‌ సభ్యులు

కాకినాడ సిటీ, సెప్టెంబరు 17: విజయవాడ వరద బాధితుల సహాయార్థం కాకినాడ లిటరరీ అసోసియేషన్‌ (టౌన్‌ హాల్‌) సభ్యులు సీఎం సహాయనిధికి రూ.5లక్షల విరాళం చెక్కును కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండ బాబుకు అందజేశారు. ఈ మేరకు జగన్నాథపురంలోని ఎమ్మె ల్యే క్యాంపు కార్యాలయంలో ఆయన్న మంగళవారం వారు కలిశారు. కార్యక్రమంలో టౌన్‌ హాల్‌ అధ్యక్షుడు జి.సత్య నారాయణమూర్తి (నానాజీ), ఉపాధ్యక్షుడు గోలి రఘునాథ్‌, కార్యదర్శి పాబోలు చిన్నపున్నయ్య, సంయుక్త కార్యదర్శి వీవీ సుబ్రహ్మణ్యం, కోశాధికారి రవిరాజ్‌, కమిటీ సభ్యులు బచ్చు శేఖర్‌, నెక్కంటి శ్రీనివాస్‌, పెద్దిరెడ్డి సతీష్‌ పాల్గొన్నారు.

Updated Date - Sep 18 , 2024 | 12:06 AM

Advertising
Advertising