ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

బీజేపీ సభ్యత్వ నమోదు

ABN, Publish Date - Sep 05 , 2024 | 12:16 AM

కాకినాడ రూరల్‌, సెప్టెంబరు 4: దేశంలో ఎక్కువ మంది సభ్యత్వం కలిగిన పార్టీ బీజేపీ అని అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. కాకినాడ రూరల్‌ మండలం రమణయ్యపేట వైద్యనగర్‌ బీజేపీ కార్యాలయంలో కాకినాడ జిల్లా అధ్యక్షుడు చిలుకూరి రామ్‌కుమార్‌ ఆధ్వర్యంలో బుధవారం బీజేపీ సభ్యత్వ నమోదు కా

నమోదు పత్రాలను ఆవిష్కరిస్తున్న ఎమ్మెల్యే నల్లమిల్లి

కాకినాడ రూరల్‌, సెప్టెంబరు 4: దేశంలో ఎక్కువ మంది సభ్యత్వం కలిగిన పార్టీ బీజేపీ అని అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. కాకినాడ రూరల్‌ మండలం రమణయ్యపేట వైద్యనగర్‌ బీజేపీ కార్యాలయంలో కాకినాడ జిల్లా అధ్యక్షుడు చిలుకూరి రామ్‌కుమార్‌ ఆధ్వర్యంలో బుధవారం బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యఅతిథులుగా ఎమ్మెల్యే, పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు రేలంగి శ్రీదేవి, అతిథులుగా మాజీ జిల్లా అధ్యక్షుడు వై.మాలకొండయ్య, పార్లమెంట్‌ కన్వీనర్‌ రంబాల వెంకటేశ్వరరావు, జిల్లా ఉపాధ్యక్షుడు కవికొండల భీమశేఖర్‌ పాల్గొన్నారు. ఎ మ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలో పార్టీ సభ్యత్వాలను అత్యధికంగా నమోదుచేసి పార్టీని మరింత బలోపేతం చేస్తామన్నా రు. వైసీపీ అధ్యక్షుడు జగన్‌ కాంగ్రెస్‌ కూటమిలో చేరే ఆసక్తి తో బెంగుళూరు చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నాడన్నారు. సభ్య త్వ కార్యక్రమ జిల్లా ఇన్‌చార్జి అసపర్తి వెంకటేష్‌, గంగరాజు, కొండలరావు, బిక్కిన విశ్వేశ్వరరావు, శ్రీనివాసరాజు ఉన్నారు.

Updated Date - Sep 05 , 2024 | 12:16 AM

Advertising
Advertising